పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పండగల సీజన్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలయింది. దీంతో మార్కెట్ అంతా వినియోగదారులతో కళకళాడుతోంది. ముఖ్యంగా బంగారు నగల షాప్స్ నిత్యం రద్దీతో సందడిగా మారాయి. పెళ్ళిళ్ళ సందర్భంగా బంగారం , వెండి కొనుగోలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు(డిసెంబర్ 2వ తేదీ) తెలుగు…

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్
వార్తలు సినిమా

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్

డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టకముందే.. పవన్ కొన్ని సినిమాలను లైనప్ చేశారు. వాటిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్…

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత
తెలంగాణ వార్తలు

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత

సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాపాలన విజయోత్సవాల సభలో మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు.. సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు…

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో
తెలంగాణ వార్తలు

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పై అడ్డంగా పడిపోవడంతో దానిని తొలగించి.. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను నిమిషాల్లో క్లియర్…

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు

దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంగల్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం మరో 3 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. గత వారం…

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ భారీ మొసలి. అటుగా వెళ్తున్న పశువుల కాపరి దానిని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ…

కరోనా తర్వాత ఎందుకు గుండె పోటు కేసులు పెరుగుతున్నాయో కనిపెట్టేసిన ఎయిమ్స్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

కరోనా తర్వాత ఎందుకు గుండె పోటు కేసులు పెరుగుతున్నాయో కనిపెట్టేసిన ఎయిమ్స్..

కరోనా మహమ్మారి తర్వాత గుండె జబ్బులు గణనీయంగా పెరిగాయని ఎయిమ్స్ తెలిపింది. కోవిడ్ తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే కరోనా తర్వాత గుండెపోటు కేసులు ఎందుకు పెరిగాయి. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసింది. ఢిల్లీలోని…

తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!
బిజినెస్ వార్తలు

తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం.. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి..…

సూర్య సినిమాను కొత్త తలనొప్పి .. కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్
వార్తలు సినిమా

సూర్య సినిమాను కొత్త తలనొప్పి .. కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్

కంగువా చిత్రం తర్వాత “పూరణనూరు” సినిమాలో నటించాల్సి ఉంది కానీ సూర్య కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్‌తో కలిసి సూర్య 44 చేస్తున్నాడు. స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…

మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
తెలంగాణ వార్తలు

మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

పీజీ మెడికల్ సీట్ల స్కామ్‌లో. అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది. తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల…