Recent Posts

సినిమా

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సోమవారం (ఏప్రిల్ 6) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.…

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు ఉల్లిపాయల ధరలు భారీగా పడపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలపై వీటి ప్రభావం పడుతోంది. సరుకు రవాణాలో…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు ఉల్లిపాయల ధరలు భారీగా పడపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలపై వీటి ప్రభావం పడుతోంది. సరుకు రవాణాలో…

Read More
ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌-2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్…

Read More
ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌

అధికారులు ఎలా పనిచేస్తున్నారు.. వాళ్ల పనితీరు ఎలా ఉందని నేరుగా ప్రజల ముందే బయటపెట్టారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగి…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిన్నటిదాకా ఒక లెక్క.. ఇవాల్టి నుంచి మరో లెక్క.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

చైర్మన్‌ చంద్రబాబు.. అవును.. మీరు విన్నది నిజమే.. ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్‌ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క. ఇవాల్టి నుంచి మరో లెక్క…

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!

ఐరన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా ఎర్ర రక్తకణాల్లో ఉండే హీమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరమవుతుంది. హీమోగ్లోబిన్ సహాయంతో ఆక్సిజన్‌ను మన శరీరంలో ప్రతి భాగానికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తగినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు.…

ట్రంప్ సుంకాల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారా? వైట్ హౌస్ ప్రకటన ఏంటి?
బిజినెస్ వార్తలు

ట్రంప్ సుంకాల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారా? వైట్ హౌస్ ప్రకటన ఏంటి?

చైనా వస్తువులపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తోందని చైనా సోమవారం ఆరోపించింది. అమెరికా ఈ సుంకాల విధానం అంతర్జాతీయ వాణిజ్య నియమాలను విస్మరించడమే. ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటన…

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు
వార్తలు సినిమా

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్‌ను బయటకు చెప్పలేని రీతిలో భూతులు తిట్టి.. తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు చిట్టి అక్క సుమి తెలిపారు. ఇంత రేట్లు ఏంటి…

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ…

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..

విశాఖ పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ…

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి

హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…

స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి!
బిజినెస్ వార్తలు

స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి!

పెట్టుబడిదారులు 5 నిమిషాల్లోనే రూ.19,39,712.9 కోట్లు కోల్పోయారు. ట్రేడింగ్ సెషన్‌లో ఈ నష్టం పెరగవచ్చు. నిజానికి అమెరికన్ సుంకాల ప్రభావం భారత మార్కెట్‌పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కూడా కనిపిస్తుంది. ప్రతిచోటా భారీ క్షీణత ఉంది. ఆస్ట్రేలియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత…

ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. ఈ సమస్యలన్నీ దూరం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. ఈ సమస్యలన్నీ దూరం..

నెయ్యి అనేది భారతీయులు ఇష్టంగా తినే పదార్థం. ఇది ఆహారాన్ని రుచికరంగా చేస్తుంది. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడపుతో నెయ్యి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు…

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..
వార్తలు సినిమా

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కొన్ని రోజులుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీలోని పలు సన్నివేశాలపై తమిళనాడు రైతులు సీరియస్ అయ్యారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.…