Recent Posts

సినిమా

ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమా పాటలను మించి దూసుకుపోతున్నాయి. యూట్యూబ్ లో ఒక్కో పాటకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. పక్కా లోకల్ వైబ్.. ఊర మాస్ లెవల్లో ఉంటున్న ఈ పాటలకు నెట్టింట…

తెలంగాణ

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఉదయం వేళ్లల్లో మాత్రమే చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి.. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు పలు…

ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఉదయం వేళ్లల్లో మాత్రమే చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి.. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు పలు…

Read More
జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు

జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. పరీక్షల నిర్వహణ నుంచి కీ, తుది ఫలితాల విడుతల వరకు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రశ్నలు కఠినంగా ఇవ్వాలనే…

Read More
బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి.. ఎండ తీవ్రత పెరిగింది.. కేవలం ఉదయం వేళ మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. పగటి వేళ ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత రెండు రోజులుగా…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? మీ వినికిడికి హాని కలిగించే 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి..!

ఇయర్‌ఫోన్స్ చాలా మందికి అవసరమైన వస్తువుగా మారిపోయాయి. వీటితో పాటలు వినడం, సినిమాలు చూడటం, ఫోన్‌లో మాట్లాడటం చేస్తుంటారు. రకరకాల ఫీచర్లతో ఇవి లభిస్తాయి. అన్ని వయసుల వారు వీటిని వినోదం కోసం, కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇయర్‌ఫోన్స్ కూడా…

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్.. ఆ సినిమాలు ఏవంటే?
వార్తలు సినిమా

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్.. ఆ సినిమాలు ఏవంటే?

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా ప్రతి సినిమాలో సరికొత్తగా కనిపిస్తూ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు ఈ హీరో. అయితే చిత్ర పరిశ్రమలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాను మరొకరు…

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు.. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ స్కాంపై…

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..

గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్‌ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌…

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి…

తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన నందమూరి హీరో..
వార్తలు సినిమా

తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్.. ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన నందమూరి హీరో..

తెలుగు చిత్రపరిశ్రమలో నందమూరి హీరో బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబో గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. బాలయ్య సినిమాలకు తమన్ అందించే మ్యూజిక్ కు థియేటర్లు దద్ధరిల్లాల్సిందే. తాజాగా తమన్ కు ప్రేమతో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు…

 హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అర్జెంటుగా ఇది చదివేయండి
తెలంగాణ వార్తలు

 హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అర్జెంటుగా ఇది చదివేయండి

హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల ధరలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగాయి. 2018లో చదరపు అడుగుకు సగటు ధర రూ.7,450గా ఉండగా, 2024 నాటికి ఇది రూ.10,580కి చేరుకుంది. మొత్తం 42 శాతం మేర పెరుగుదల నమోదైంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదైన ఏకైక…

 ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం
తెలంగాణ వార్తలు

 ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం

ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? ఔననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తాను బీసీనని చెప్పుకుంటారని.. వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్ ప్రధాని మోదీ కులంపై అవగాహన లేకుండా…

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర…

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..

ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి…