Recent Posts

సినిమా

ఇది కదా ట్విస్ట్ అంటే.. నాగ చైతన్యను కలిసిన సమంత.. అసలు మ్యాటర్ ఇదే
వార్తలు సినిమా

ఇది కదా ట్విస్ట్ అంటే.. నాగ చైతన్యను కలిసిన సమంత.. అసలు మ్యాటర్ ఇదే

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకరు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. ఇటీవలే తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్…

తెలంగాణ

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్…

ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల…

Read More
చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!

భారతీయ మహిళలు ధరించే చీరలు సాంప్రదాయానికి నిదర్శణం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా, డిసెంబర్ 21 ఆదివారం రోజున, ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఏ బి యెన్ &…

Read More
ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి వచ్చిన రష్యన్ భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయాన్ని సందర్శించి ఆకట్టుకున్నారు. రాహు–కేతు పూజల్లో పాల్గొని, శిల్పకళతో ఉట్టిపడే చారిత్రక కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయ విశిష్టతను అర్చకుల నుంచి తెలుసుకున్న వారు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల…

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు…

బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..…

చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్ధం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్ధం..

ఆరోగ్యకరమైన కాలేయం లేకుండా ఆరోగ్యంతమైన శరీరాన్ని ఊహించలేము. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. దీని సరైన పనితీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. కానీ కొన్నిసార్లు కాలేయ వైఫల్యం లక్షణాలు చర్మం, ముఖంపై కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.. కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో…

సైఫ్ అలీఖాన్‏కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..
వార్తలు సినిమా

సైఫ్ అలీఖాన్‏కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ను ఇప్పటికే పలువురు సినీప్రముఖులు…

స్పోర్ట్స్ మీట్ ఆటపాటల్లో పోలీసులు.. అదును చూసి చేతివాటం ప్రదర్శించిన కంత్రీగాళ్లు..!
తెలంగాణ వార్తలు

స్పోర్ట్స్ మీట్ ఆటపాటల్లో పోలీసులు.. అదును చూసి చేతివాటం ప్రదర్శించిన కంత్రీగాళ్లు..!

అలా వస్తారు ఇలా తెంపుకుపోతారు.. చైన్‌ స్నాచర్స్ దెబ్బకు ఒంటరిగా వెళ్లాలంటనే మహిళలు భయపడుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఘటననే ఇందుకు నిదర్శనం. పోలీసులు వివిధ క్రీడల్లో పోటీ పడుతూ రిలాక్స్ అవుతున్నారు. అదును చూసి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ హడలెత్తిస్తున్నారు తెంపుడుగాళ్లు. వరంగల్…

బీఆర్ఎస్ రాజీనామా ఫార్ములా..! కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యమకాలం నాటి అస్త్రం..
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ రాజీనామా ఫార్ములా..! కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యమకాలం నాటి అస్త్రం..

ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు.. ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్‌. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారాక కూడా ఉప ఎన్నికలనే బ్రహ్మాస్రంగా భావిస్తుంది. తాజాగా కేటీఆర్ రాజీనామా అస్త్రాన్ని వెలికితీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని ప్రకటించడం తెలంగాణ…

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!
తెలంగాణ వార్తలు

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. 2040 నాటికి భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు…

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న పొరపాటే ఈ ఘోరానికి కారణమైంది. అధికారి అనాలోచిత చర్య ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్…

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
బిజినెస్ వార్తలు

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను జనవరి 17 న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎక్స్‌పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్‌ను ఒకే గొడుగు కింద ఏకం చేయడం లక్ష్యంగా…