Recent Posts

సినిమా

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార న‌టించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఓటీటీలో…

తెలంగాణ

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
తెలంగాణ వార్తలు

జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ…

ఆంధ్రప్రదేశ్

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో…

Read More
యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. అప్లికేషన్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఎట్టకేలకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (యూపీఎస్సీ సివిల్స్‌ 2026)ల నోటిఫికేషన్‌ బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి విడుదలైంది. యేటా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ ప్రకటన వెలువరిస్తుంది. ఇందులో భాగంగా…

Read More
డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెలక్ట్‌ అయితే లైఫ్‌ సెటిలంతే!

టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర…

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..

ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి…

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల.. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము.…

నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం

నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి…

 మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..
వార్తలు సినిమా

 మరోసారి సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్.. నెట్టింట వీడియో వైరల్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూల్లు బీభత్సం సృష్టిస్తోంది తండేల్ చిత్రం. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.21.27 వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ…

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!
తెలంగాణ వార్తలు

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!

తప్పొప్పులను నిర్ణయించి శిక అమలు చేసే కోర్టు జడ్జి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి విచారణలో నేరం రుజువైంది. దీంతో జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆవేశంతో…

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..
తెలంగాణ వార్తలు

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..

శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సమతాకుంభ్‌ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడసేవలు. సాకేత రామచంద్రస్వామికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు గజ వాహన సేవ…

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ…

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే

తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్‌ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం.. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో…

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!
బిజినెస్ వార్తలు

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో.. మీరు మారుతి సుజుకి…