Recent Posts

సినిమా

తెలుగులో బ్లాక్ బస్టర్.. ఏకంగా 9 భాషలలో రీమేక్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న సినిమా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలుగులో బ్లాక్ బస్టర్.. ఏకంగా 9 భాషలలో రీమేక్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న సినిమా..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలకు అసలు ఎక్స్పైరీ అంటూ ఉండదు. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చిత్రాలకు ఉండే ఫ్యాన్…

తెలంగాణ

ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..
తెలంగాణ వార్తలు

ఆ జిల్లా వాసులకు సీఎం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే కోట్ల రూపాయలతో..

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్‌ ఉంటానే ఉద్దేశంలో తెలంగాణ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.…

ఆంధ్రప్రదేశ్

మారిన పంచాయతీల రూపురేఖలు.. అధికారుల చేతుల్లోకి విలేజ్ అడ్మినిస్ట్రేషన్.. ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మారిన పంచాయతీల రూపురేఖలు.. అధికారుల చేతుల్లోకి విలేజ్ అడ్మినిస్ట్రేషన్.. ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. AP పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. పల్లెల్లో ఐదేళ్ల పాలన ముగిసింది. శుక్రవారం (ఏప్రిల్ 03) నుంచి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.…

Read More
జనాల కంటపడిన వింత పక్షి.. చూడ్డానికి అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనాల కంటపడిన వింత పక్షి.. చూడ్డానికి అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే..

అల్లూరి ఏజెన్సీలో అరుదైన అతిధి గిరిజనుల కంటపడింది. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడదెబ్బ తగిలిందో ఏమో కానీ.. స్పృహకోల్పోయి స్థితిలో పొలంలో కనిపించింది. చలించిన ఆ గిరిజన యువకులు.. ఆ పక్షిని పట్టుకొని సపర్యలు చేసి..…

Read More
ఆ జిల్లాలో 171 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైతే చాలు జాబ్‌ మీదే! do not publish……..5
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ జిల్లాలో 171 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైతే చాలు జాబ్‌ మీదే! do not publish……..5

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ICDS).. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐసిడియస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..

విశాఖ పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ…

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి

హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…

స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి!
బిజినెస్ వార్తలు

స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి!

పెట్టుబడిదారులు 5 నిమిషాల్లోనే రూ.19,39,712.9 కోట్లు కోల్పోయారు. ట్రేడింగ్ సెషన్‌లో ఈ నష్టం పెరగవచ్చు. నిజానికి అమెరికన్ సుంకాల ప్రభావం భారత మార్కెట్‌పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కూడా కనిపిస్తుంది. ప్రతిచోటా భారీ క్షీణత ఉంది. ఆస్ట్రేలియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత…

ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. ఈ సమస్యలన్నీ దూరం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. ఈ సమస్యలన్నీ దూరం..

నెయ్యి అనేది భారతీయులు ఇష్టంగా తినే పదార్థం. ఇది ఆహారాన్ని రుచికరంగా చేస్తుంది. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడపుతో నెయ్యి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు…

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..
వార్తలు సినిమా

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కొన్ని రోజులుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీలోని పలు సన్నివేశాలపై తమిళనాడు రైతులు సీరియస్ అయ్యారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.…

రాష్ట్రంలో కొత్తగా 16 నేషనల్ హైవేలు.. భూసేకరణ పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 16 నేషనల్ హైవేలు.. భూసేకరణ పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి వేగవంతం చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. మరికొన్ని రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి…

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ వరాలు.. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంతో అంతర్జాతీయ ఖ్యాతి
తెలంగాణ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ వరాలు.. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంతో అంతర్జాతీయ ఖ్యాతి

అటు విద్య, ఇటు రైతు సంక్షేమం. ఒకేసారి రెండు అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరంగా మారనున్నాయి. శ్రీరామ నవమి వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ పలు వరాలు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం…

బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..! వచ్చే 4 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..! వచ్చే 4 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను.. అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలడంతో దిగులుతో తలలు పట్టుకున్నారు. ఇప్పటికే భారీగా నష్టపోయిన రైతులకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే…

అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్‌ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి…

గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? తులంపై ఎంత తగ్గిందంటే
బిజినెస్ వార్తలు

గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? తులంపై ఎంత తగ్గిందంటే

ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో అన్ని అతలాకుతలం అవుతున్నాయ్. ఒకవైపు యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంటే.. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయ్. ఇక ఎల్లో మెటల్ విషయానికొస్తే ఒక్క రోజులోనే భారీగా పడింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా…