Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు…

ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.…

Read More
అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ…

Read More
బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మూత్రం పసుపు రంగులో వస్తుందా..? ఆ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..

మూత్రం రంగు మనం తీసుకునే ఆహారం, నీరు.. ఆరోగ్యానికి నేరుగా సంబంధించినది. మూత్రం రంగు కొన్నిసార్లు ముదురు రంగులో ఉంటే, భయపడాల్సిన అవసరం లేదు.. కానీ ఇది ప్రతిరోజూ జరుగుతుంటే దానిని విస్మరించకూడదు. అటువంటి పరిస్థితిలో, దాని వెనుక ఉన్న కారణాలు..? దానికి సంబంధించిన వ్యాధులు..? నివారణ పద్ధతుల…

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.. ? ఇప్పుడు ఈ సినిమా గురించి…

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురికావడంతో అధికారులు యాక్షన్‌లోకి దిగారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు…

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
తెలంగాణ వార్తలు

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాద ఘటనపై తాజాగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికులు మృతదేహాలు ఇంకా లభించకపోవడంతో.. కార్మికుల కుటుంబాలను…

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని.. రైతులను రానీయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఏం…

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు…

తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నారా? పతంజలి నుంచి అద్భుతమైన ఔషధం
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నారా? పతంజలి నుంచి అద్భుతమైన ఔషధం

పతంజలి పరిశోధనా సంస్థ హరిద్వార్‌లో జరిపిన పరిశోధనలో పతంజలి ఔషధం దివ్య మేధ వతి నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తుందని వెల్లడైంది. ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. నిరంతర తలనొప్పి, నిద్రలేమి శరీరం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి అలసిపోయినట్లు, చిరాకుగా, ఎల్లప్పుడూ దృష్టి నేటి వేగవంతమైన…

అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు హిట్టు కోసం ఎదురుచూపులు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు హిట్టు కోసం ఎదురుచూపులు..

తెలుగు సినీరంగంలో అక్కినేని నాగార్జున క్రేజ్ గురించి తెలిసిందే. నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలిగిన నాగ్.. ఇప్పుడు పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం…

అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నల్గొండ నేతన్నలు.. జాతీయ స్థాయిలో పురస్కారాలు
తెలంగాణ వార్తలు

అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నల్గొండ నేతన్నలు.. జాతీయ స్థాయిలో పురస్కారాలు

నల్గొండ నేతన్నలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. తమ కళా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించారు. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కాలు అందుకోనున్నారు. చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర…

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో…