Recent Posts

సినిమా

అక్కినేని అఖిల్ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అక్కినేని అఖిల్ రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..

అఖిల్ అక్కినేని వెడ్డింగ్ రిసెప్షన్ 2025 జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.…

తెలంగాణ

ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ వార్తలు

ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఒకవైపు సంతోషం, మరోవైపు అసంతృప్తి.. ఇంకోవైపు బుజ్జగింపులు.. వెరసి రోజంతా హైడ్రామా నడిచింది. ఎవరు ప్రెస్‌మీట్‌ పెట్టి ఏం బాంబులు పేలుస్తారో అనుకున్నా, మీనాక్షి, మహేష్ చర్చలు ఫలించి అంతా సైలెంట్ అయ్యారు. మరి…

ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పీజీ సెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు.. రోజుకు 3 సెషన్లు 32 సబ్జెక్టులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేటి నుంచి పీజీ సెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు.. రోజుకు 3 సెషన్లు 32 సబ్జెక్టులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ సెట్‌ 2025 పరీక్షలు సోమవారం (జూన్‌ 9) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు…

Read More
అక్కడ అలా – ఇక్కడ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అక్కడ అలా – ఇక్కడ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఏపీలో ఒకవైపు 41-42°C ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో…

Read More
నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!

20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే
తెలంగాణ వార్తలు

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో కులాల లెక్క తేలుస్తామంటోంది అధికార పార్టీ. ఈ సర్వే సకలజనుల సర్వేలా ఉండబోదని బీసీ కమిషన్ చెబుతుంటే.. కోర్టు చెప్పాక ఈ కమిషన్‌ దండగ అంటోంది బీఆర్ఎస్‌ . అసలు కులగణనకు చట్టబద్ధతే లేదంటోంది. ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36…

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
తెలంగాణ వార్తలు

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాలు మాత్రం ఆగడంలేదు. డ్రగ్‌ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలతో హైదరాబాద్‌ మహానగరంలో వాలిపోతూనే ఉన్నారు. దాంతో.. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్‌…

దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, లబ్ధిదారులతో మాట్లాడారు. రూ. 2684 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు…

టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల

ఇటీవల కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలిని మరింత విస్తరించింది. బీజేపీ సీనియర్‌ నేత భాను ప్రకాష్‌రెడ్డికి చాన్స్‌ ఇవ్వడంతోపాటు.. నలుగురిని ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. తిరుమల తిరుపతి…

దీపావళికి ధూమ్.. ధాం..! స్టాక్ మార్కెట్‌లో కోట్లే కోట్లు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు
బిజినెస్ వార్తలు

దీపావళికి ధూమ్.. ధాం..! స్టాక్ మార్కెట్‌లో కోట్లే కోట్లు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు లాభాల బాట పట్టారు. గత దీపావళి నుంచి.. ఈ ఏడాది దీపావళి వరకు లెక్క చూసుకుంటే ఏకంగా ఇన్వెస్టర్లు 1.5 ట్రిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..! ఏంటి.! టైటిల్ చూసి కొంచెం షాక్ అయ్యారా.. ఇది నిజమేనండీ.! గత…

దీపావళికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం.. ‘క’ కలెక్షన్స్ ఎంతంటే..
వార్తలు సినిమా

దీపావళికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన కిరణ్ అబ్బవరం.. ‘క’ కలెక్షన్స్ ఎంతంటే..

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు ఇప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మొన్నటివరకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసిన కిరణ్.. కాస్త గ్యాప్ తీసుకుని క సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ముందు నుంచి…

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?
తెలంగాణ వార్తలు

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?

సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా…

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
తెలంగాణ వార్తలు

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!

ఎక్కడైనా మనకు పసుపుతో ముగ్గు వేసి..రెండు నిమ్మకాయలు కనిపిస్తే గుండె ఆగినంత పని అవుతుంది. చేతబడి, క్షుద్ర పూజలు అంటే వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. దీపావళికి ఊరికి వెళ్లి వచ్చే సరికి నిమ్మకాయలు దర్శనమిచ్చాయి. మహబూబాబాద్ జిల్లాలోని చిన్న…

స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్పీడ్ బ్రేకర్ దాటుతున్న ఆర్టీసీ బస్సు..కట్ చేస్తే.. వేగంగా వెనుక నుంచి వచ్చి..

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్స్ దాటుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. విజయనగరంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.…

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఏపీని వర్షాలు వదలట్లేదు.. మరో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఆ వివరాలు ఇలా.. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్లు మధ్య విస్తరించి, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్…