Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు…

ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.…

Read More
అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ…

Read More
బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఏపీపీఎస్సీ అటవీ శాఖ కొలువులకు సిద్ధమవుతున్నారా? రాత పరీక్ష విధానం ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ అటవీ శాఖ కొలువులకు సిద్ధమవుతున్నారా? రాత పరీక్ష విధానం ఇదే..

ఇంటర్‌ అర్హత కలిగిన ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాలకు.. ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (FSO) పోస్టుల భర్తీకి కూడా తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్‌…

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?
బిజినెస్ వార్తలు

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?

ఒక నెలలో పతంజలి ఫుడ్స్ వాటా 20 శాతానికి పెరిగింది. గత ఒక వారం గురించి మాట్లాడుకుంటే, కంపెనీ షేర్లు దాదాపు 15 శాతం పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయి. 7 శాతానికి పైగా.. సోమవారం పతంజలి ఫుడ్స్ షేర్లలో స్వల్ప తగ్గుదల…

రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తీసుకోవడం వల్ల అదిరిపోయే ప్రయోజనాలు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రాత్రంతా నానబెట్టిన మెంతుల నీటిని తీసుకోవడం వల్ల అదిరిపోయే ప్రయోజనాలు..

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో విత్తనాలు, గింజలను చేర్చుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు విత్తనాలను నానబెట్టిన తర్వాత తినడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. వాటిని…

పవన్ సరసన మరో హీరోయిన్.. ఆ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న అందాల రాశి..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పవన్ సరసన మరో హీరోయిన్.. ఆ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న అందాల రాశి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూలై 24న ఈ సినిమా విడుదలవుతుండగా.. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ క్షణం తిరిక లేకుండా గడిపేస్తున్నారు. మరోవైపు పవన్ కొత్త సినిమాలపై ఇంట్రెస్టింగ్…

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
తెలంగాణ వార్తలు

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.…

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!
తెలంగాణ వార్తలు

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష.. భారీగా పెరిగిన పాస్‌ పర్సెంటైల్‌!

రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం…

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్‌ విడుదల..…

ఏపీపీఎస్సీ అటవీ శాఖ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ అటవీ శాఖ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?

ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ మొత్తం 691 పోస్టులకి జులై 14న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల…

ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్‌ సహా రోగాలన్నీ పరార్..

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు.. కానీ బొప్పాయి ఆకులు కూడా అంతే మేలు చేస్తాయని మీకు తెలుసా?.. అవును.. ఆయర్వేదంలో ఈ ఆకులను సంజీవనిలా పేర్కొంటారు. బొప్పాయి ఆకుల్లో పోషకాలతోపాటు.. ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో…

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..
బిజినెస్ వార్తలు

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల…