Recent Posts

సినిమా

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..

ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు…

తెలంగాణ

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!
తెలంగాణ వార్తలు

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు…

ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.…

Read More
లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల…

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు…

బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు .. రికార్డు స్థాయికి చేరుకున్నాయి..…

చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్ధం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్ధం..

ఆరోగ్యకరమైన కాలేయం లేకుండా ఆరోగ్యంతమైన శరీరాన్ని ఊహించలేము. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. దీని సరైన పనితీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. కానీ కొన్నిసార్లు కాలేయ వైఫల్యం లక్షణాలు చర్మం, ముఖంపై కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.. కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో…

సైఫ్ అలీఖాన్‏కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..
వార్తలు సినిమా

సైఫ్ అలీఖాన్‏కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ రౌతేలా.. ఎందుకంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ను ఇప్పటికే పలువురు సినీప్రముఖులు…

స్పోర్ట్స్ మీట్ ఆటపాటల్లో పోలీసులు.. అదును చూసి చేతివాటం ప్రదర్శించిన కంత్రీగాళ్లు..!
తెలంగాణ వార్తలు

స్పోర్ట్స్ మీట్ ఆటపాటల్లో పోలీసులు.. అదును చూసి చేతివాటం ప్రదర్శించిన కంత్రీగాళ్లు..!

అలా వస్తారు ఇలా తెంపుకుపోతారు.. చైన్‌ స్నాచర్స్ దెబ్బకు ఒంటరిగా వెళ్లాలంటనే మహిళలు భయపడుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఘటననే ఇందుకు నిదర్శనం. పోలీసులు వివిధ క్రీడల్లో పోటీ పడుతూ రిలాక్స్ అవుతున్నారు. అదును చూసి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ హడలెత్తిస్తున్నారు తెంపుడుగాళ్లు. వరంగల్…

బీఆర్ఎస్ రాజీనామా ఫార్ములా..! కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యమకాలం నాటి అస్త్రం..
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ రాజీనామా ఫార్ములా..! కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యమకాలం నాటి అస్త్రం..

ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు.. ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్‌. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారాక కూడా ఉప ఎన్నికలనే బ్రహ్మాస్రంగా భావిస్తుంది. తాజాగా కేటీఆర్ రాజీనామా అస్త్రాన్ని వెలికితీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని ప్రకటించడం తెలంగాణ…

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!
తెలంగాణ వార్తలు

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. 2040 నాటికి భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు…

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న పొరపాటే ఈ ఘోరానికి కారణమైంది. అధికారి అనాలోచిత చర్య ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్…

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
బిజినెస్ వార్తలు

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను జనవరి 17 న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎక్స్‌పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్‌ను ఒకే గొడుగు కింద ఏకం చేయడం లక్ష్యంగా…