Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. బోనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం, బోనాల చరిత్ర, ప్రత్యేకత, అమ్మవారి అనుగ్రహం, 2026 బోనాల పూర్తి షెడ్యూల్‌తో…

ఆంధ్రప్రదేశ్

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న 'తల్లీ - బిడ్డ ఎక్స్‌ప్రెస్'…

Read More
జాతి కోడి పుంజులకు ఈ దాణా వేస్తే కుమ్మి పడేస్తాయి అంతే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జాతి కోడి పుంజులకు ఈ దాణా వేస్తే కుమ్మి పడేస్తాయి అంతే..

జాతి కోడి పుంజులకు సరైన పోషకాహారం అందించడం వాటి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అత్యవసరం. ఈ కథనంలో గోధుమలు, సజ్జలు, దంచిన వడ్లు, జొన్నలు, రాగులు వంటి ఐదు రకాల మిల్లెట్లతో కూడిన ప్రత్యేక దాణా…

Read More
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40–50…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

అలర్ట్.. గుండెపోటు ప్రమాదం వీరిలోనే ఎక్కువట.. జాగ్రత్త మరి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అలర్ట్.. గుండెపోటు ప్రమాదం వీరిలోనే ఎక్కువట.. జాగ్రత్త మరి..

ప్రపంచవ్యాప్తంగా సైలెంట్ కిల్లర్.. గుండెపోటు కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్నాయి.. గుండెపోటులు వృద్ధులకు లేదా అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే పరిమితం కాదు.. అవి ఇతరులకు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి, దీనిని విస్మరించకూడదు. ప్రపంచ హృదయ దినోత్సవం నాడు, ఏ వ్యక్తులకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంది..? నిపుణులు…

అందాల యాంకరమ్మ.. చీరకట్టులో గ్లామర్ రచ్చ చేస్తోన్న ఈ బిగ్‏బాస్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

అందాల యాంకరమ్మ.. చీరకట్టులో గ్లామర్ రచ్చ చేస్తోన్న ఈ బిగ్‏బాస్ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

బుల్లితెరపై ఇప్పుడున్న ఫేమస్ యాంకర్లలో ఆమె ఒకరు. ఒక్క షోతోనే టీవీల్లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తన మాటలతో ప్రేక్షకులను అలరించింది. వరుస షోలతో అలరించిన ఈబ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. టైటిల్ విన్నర్ కావాలనే కలతో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. చివరకు…

సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం పట్టుబట్టలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సరస్వతి దేవిగా దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం పట్టుబట్టలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గాదేవి కొలువైన ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు మూలా నక్షత్రం కనుక ఈ నవరాత్రి ఎనిమిదవ రోజున సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది కనకదుర్గమ్మ. స్వరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరపున సీఎం…

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!
తెలంగాణ బిజినెస్ వార్తలు

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!

దీపావళి, ఛత్ పండుగల వేళ భారత రైల్వే శాఖ గుడ్‌న్యూస్ ప్రకటించింది. సోమవారం (సెప్టెంబర్ 29) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి.…

వామ్మో.. చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. మరోసారి భారీగా పెరిగిన రేట్లు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వామ్మో.. చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. మరోసారి భారీగా పెరిగిన రేట్లు..

గోల్డ్‌ రేట్‌ రోజుకో కొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది. సామాన్యులు, మధ్య తరగతి వాళ్లకే కాదు ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా దూసుకెళ్తోంది. మన దేశంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాల అన్నింటిలోనూ బంగారం కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి సమయంలో తులం బంగారం ధర…

మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు
బిజినెస్ వార్తలు

మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు

సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన GST తగ్గింపు తర్వాత ఆటోమేకర్లు ఇప్పటికే వివిధ విభాగాలలో తమ ఉత్పత్తులపై ధర తగ్గింపులను ప్రకటించారు. అదనంగా ఆటోమేకర్లు పండుగ సీజన్ ఆఫర్లు, డిస్కౌంట్‌లను కూడా ప్రకటించారు. ఈ డీల్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.. ఈ పండుగ సీజన్‌లో భారతీయ ప్యాసింజర్…

నవరాత్రి ఉపవాసంలో సాబుదానా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నవరాత్రి ఉపవాసంలో సాబుదానా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

నవరాత్రి ఉపవాస సమయంలో ఎక్కువగా సబుదాన తినడం వల్ల కలిగే ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. నవరాత్రి ఉపవాసంలో సాబుదాన తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో నవరాత్రి ఉపవాస సమయంలో…

ప్రభాస్, అల్లు అర్జున్‏లతో సినిమాలు.. కట్ చేస్తే.. షారుఖ్ ప్రియురాలిగా, తల్లిగా నటించిన హీరోయిన్.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‏లతో సినిమాలు.. కట్ చేస్తే.. షారుఖ్ ప్రియురాలిగా, తల్లిగా నటించిన హీరోయిన్.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..

సాధారణంగా సినీరంగంలోకి నటీనటులుగా ఎంట్రీ ఇచ్చిన కొందరు స్టార్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ సైతం తల్లి పాత్రలు చేసేందుకు సై అంటున్నారు. ఇప్పటికే అనుష్క తల్లిపాత్రలో అదరగొట్టింది. అలాగే మరో హీరోయిన్ సైతం తన ఫస్ట్ హీరోకే తల్లి…

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!
తెలంగాణ వార్తలు

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ సేవలు ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. భారత…

బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

బంగాళాఖాతంలో నేటి ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది..ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం…