Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు…

ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.…

Read More
అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ…

Read More
బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అక్కడ వర్షాలు.. ఇక్కడ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌ని కోల్డ్‌ వేవ్స్‌ వణికిస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అటు ఏపీలోని మన్యం జిల్లాలో నీళ్లు గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు…

తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయ్.. బాబా రామ్‌దేవ్ ఏం చెప్పారంటే..

పతంజలి వ్యవస్థాపకుడు - యోగా గురువు బాబా రామ్‌దేవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్ ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం గురించి సమాచారాన్ని క్రమం తప్పకుండా అందిస్తారు. ఇప్పుడు, బాబా రామ్‌దేవ్ ఆరోగ్యంగా ఉండటానికి మీరు తినేటప్పుడు నివారించాల్సిన తప్పుల గురించి వెల్లడించారు. ఆయనేం చెప్పారో తెలుసుకోండి..…

43 ఏళ్ల అందానికి రహస్యం ఇదే.. ఫుడ్ కాదు.. రోజూ ఆ పని చేయడం ముఖ్యమంటున్న శ్రియ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

43 ఏళ్ల అందానికి రహస్యం ఇదే.. ఫుడ్ కాదు.. రోజూ ఆ పని చేయడం ముఖ్యమంటున్న శ్రియ..

అందాల భామ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలోనే భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అందాల…

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌.. ఫుల్ షెడ్యూల్ ఇదే
తెలంగాణ వార్తలు

200 మంది సిబ్బందితో హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. సీఎం రేవంత్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌.. ఫుల్ షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ నగరంలో మెస్సీ పర్యటన మొత్తం దాదాపు 2 గంటల పాటు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ఇంత బిజీ షెడ్యూల్ లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మెస్సీకి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉండనుంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మెస్సీ అదే రోజు రాత్రి తిరుగుప్రయాణమవుతారు. ప్రపంచ…

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరూ పరీక్షలు రాశారా? ఫలితాలు ఎప్పుడంటే..

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తుంది. సీబీటీ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 129 నగరాల్లో 260 కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే..…

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..

శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనిని తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? మీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలి..? డాక్టర్ అజిత్ జైన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. శీతాకాలం…

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్…

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ది దిశగా వెళ్తుందన్నారు. సోనియా, మన్మోహన్ సారథ్యంలో…

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఏపీని స్క్రబ్‌ టైఫస్‌ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో…

పెట్రోల్ – డీజిల్ ధరలు తగ్గుతాయా..? పుతిన్ భారత పర్యటన వేళ కీలక పరిణామాలు..
బిజినెస్ వార్తలు

పెట్రోల్ – డీజిల్ ధరలు తగ్గుతాయా..? పుతిన్ భారత పర్యటన వేళ కీలక పరిణామాలు..

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ పర్యటన నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు, భారత్‌కు చమురు రాయితీలు, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ వాడకం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలు, సుంకాల మధ్య ఈ…