Recent Posts

సినిమా

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్
వార్తలు సినిమా సినిమా వార్తలు

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ చివరి…

తెలంగాణ

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై…

ఆంధ్రప్రదేశ్

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ…

Read More
ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్‌వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా…

Read More
కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ నుంచి వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించామని, దీని…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది…

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
బిజినెస్ వార్తలు

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

అక్షయ తృతీయ వచ్చిందంటే గోల్డ్ షాపులు కిక్కిరిసిపోతాయి. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయల లోపే ఉండగా.. ఇప్పుడు ఆ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల…

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
తెలంగాణ వార్తలు

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి, మడేలయ్య, గంగమ్మ, మరియు పెద్దమ్మ ఆలయాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వరుస దొంగతనాలతో ధర్మాజీపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తికి నిలయాలైన ఆలయాలే ఆ దొంగలకు టార్గెట్ అయ్యాయి.…

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం

కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు.సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్…

ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి కాలం క్రమంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజనం తరహాలో డ్రై రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థుల ఇంటికే అధికారులు వెళ్లి రేషన్ అందిస్తారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు…

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?
బిజినెస్ వార్తలు

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం…

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వార్తలు సినిమా సినిమా వార్తలు

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10 కి 8.1…

ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా 10 లక్షల మంది విద్యార్ధుల ఎదురుచూపు!
తెలంగాణ వార్తలు

ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా 10 లక్షల మంది విద్యార్ధుల ఎదురుచూపు!

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్‌ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే (మార్చి 30) సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసింది. దీంతో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెంకడ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే…

చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
తెలంగాణ వార్తలు

చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..

దొంగ ఎంత తెలివైన వాడైనా.. ఏదో ఒక చిన్న ఆధారంతో దొరికిపోక తప్పదు. జూబ్లీహిల్స్‌లో దొంగతనం చేసిన ఒక కేటుగాడు,, పోలీసుల కళ్లు గప్పి రూ. 14 లక్షల విలువైన సొత్తును ఎక్కడ దాచాడో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. పది రోజుల పాటు పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన…

అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్‌చేస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్‌చేస్తే..

తిరుమలకు వెళ్తున్నారా?.. త్వరగా శ్రీవారి దర్శనం కావాలా? కేవలం 5 అడుగుల దూరం నుంచే స్వామివారిని దర్శించుకోవచ్చంటూ సోషల్‌ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ఓ కేటుగాడికి ఎట్టకేలకు చెక్‌ పెట్టారు పోలీసులు. నిందితుడు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన సెంథిల్ కుమార్‌గా గుర్తించారు. టీటీడీ…