Recent Posts

సినిమా

ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్…

తెలంగాణ

భక్తికి కొత్త రూపం.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్‌లో..
తెలంగాణ వార్తలు

భక్తికి కొత్త రూపం.. జెన్‌జీని ఆకట్టుకుంటున్న భజన క్లబ్బింగ్ ట్రెండ్.. ఇప్పుడు హైదరబాద్‌లో..

మారుతున్న ఫాస్ట్‌లైఫ్‌ కారణంగా చెడు అలవాట్లకు బానిసలవుతున్న యువతను అత్యాథ్మికం వైపు మళ్లిస్తూ.. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ ఇప్పుడు మన హైదరాబాద్‌కు కూడా వచ్చేసింది. సాంప్రదాయ భక్తి సంగీతానికి…

ఆంధ్రప్రదేశ్

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక…

Read More
రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..

భార్యపై ఉన్న అపారమైన ప్రేమతో కడపకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో భార్య మరణించడంతో ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందుగానే సమాధి నిర్మించించుకున్నారు. మరణానంతరం…

Read More
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
క్రైమ్ వార్తలు

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో తల్లీకూతుర్లపై సందీప్ అనే వ్యక్తి నిన్న జరిగిన దాడి కారణంగా యువతి తల్లి మృతి చెందారు. నిన్న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గుంటూరు నుంచి వచ్చి మియాపూర్‌లో ఉంటున్న వైభవి, ఆమె తల్లిపై…

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..
దేవాలయాలు భక్తి వార్తలు

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నిజంగా శుభవార్త. భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. శబరిమలలో దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. అభిషేకం, విశేష పూజల నిడివి తగ్గించాలని నిర్ణయం…

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలకే ఎందుకిలా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలకే ఎందుకిలా?

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌.. ఈ కాంబో కోసం ఇద్దరి అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో ఈ ఇద్దరూ కలిసినప్పుడు మంచి సినిమాలే వచ్చినా.. ఒక దానికి లాభాలు రాలేదు. రెండో సినిమాకు పేరొచ్చినా.. డబ్బులు రాలేదు. దీంతో మూడో సినిమా ఎప్పుడా? అని ఎదురు చూస్తూ ఉన్నారు.…

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్…

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?
జాతీయం వార్తలు

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవుతోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు దాదాపుగా తిరస్కరించినట్లు తేలిపోయింది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రెబెల్స్ అని తెలుస్తోంది. బీజేపీ ఈసారి పలు సీట్లలో కొత్త అభ్యర్ధుల్ని రంగంలోకి దించడంతో సీట్లు…

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే
తెలంగాణ వార్తలు

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి : భవిష్యత్తులో అభివృద్ధి మీర్ఖాన్‌పేటలోనే ఉంటుందని… ఫార్మా పరిశ్రమలకు భూములు కోల్పోతున్న 14వేల ఎకరాల రైతుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్కాన్‌పేటలో అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ డేటా సెంటర్‌ డెలివరీ ఆధ్వర్యంలో రూ.కోటితో చేపట్టిన…

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…
తెలంగాణ వార్తలు

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…

రాచకొండ కమిషనరేట్ పరిధి ఉప్పల్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లోని ఫార్మాసిటి, ఇతర ఇండస్ట్రీలు 14వేల ఎకరాల విస్తీర్ణంలో కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లుగా సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్లపల్లిలో 3 అదనపు పోలీస్ స్టేషన్లు, ఉప్పల్లో ఒక మహిళా…

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు
జాతీయం వార్తలు

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ్యతిరేకిస్తూ కర్ణాటకలో నిరసనలు మిన్నంటాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ…

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..
తెలంగాణ వార్తలు

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..

సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం ప్రగతిభవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 12: 45 కి అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్…