Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు…

ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.…

Read More
అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ…

Read More
బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్‌.. రేపట్నుంచి వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవ్‌!

ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

 అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!
బిజినెస్ వార్తలు

 అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

 నగల వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లు, పథకాలతో ముందుకు వచ్చారు. అనేక కంపెనీలు తయారీ ఛార్జీలపై 30% వరకు తగ్గింపులు, వజ్రాల విలువపై రాయితీలు, క్యాష్‌బ్యాక్ వంటివి అందిస్తున్నాయి. కొంతమంది నగల వ్యాపారులు బంగారం ధర రక్షణ..  అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు.…

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో హీట్ వేవ్.. ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. జాగ్రత్తగా ఉండండి..

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుంది. రానున్న మూడ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల…

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..

గుంటూరు జిల్లాలో వెలసిన ఉండవల్లి గుహలు దేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుహలు చారిత్రక వైభవాన్ని మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను కూడా ప్రతిబింబిస్తాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం సందర్శకులు తప్పక వెళ్లే ప్రదేశంగా…

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది…

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
బిజినెస్ వార్తలు

అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

అక్షయ తృతీయ వచ్చిందంటే గోల్డ్ షాపులు కిక్కిరిసిపోతాయి. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయల లోపే ఉండగా.. ఇప్పుడు ఆ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల…

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
తెలంగాణ వార్తలు

ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి, మడేలయ్య, గంగమ్మ, మరియు పెద్దమ్మ ఆలయాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వరుస దొంగతనాలతో ధర్మాజీపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తికి నిలయాలైన ఆలయాలే ఆ దొంగలకు టార్గెట్ అయ్యాయి.…

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం

కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు.సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్…

ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి కాలం క్రమంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజనం తరహాలో డ్రై రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థుల ఇంటికే అధికారులు వెళ్లి రేషన్ అందిస్తారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు…

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?
బిజినెస్ వార్తలు

దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం…

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వార్తలు సినిమా సినిమా వార్తలు

10 కోట్లతో తీస్తే 75 కోట్లు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10 కి 8.1…