Recent Posts

సినిమా

కోటి మందిలో ఒకే ఒక్కరికి ఉండే జాతకం ఇది.. విజయ్ ఫ్యూచర్ ఇక నుంచి ఎలా ఉండనున్నదంటే?
వార్తలు సినిమా సినిమా వార్తలు

కోటి మందిలో ఒకే ఒక్కరికి ఉండే జాతకం ఇది.. విజయ్ ఫ్యూచర్ ఇక నుంచి ఎలా ఉండనున్నదంటే?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా విజయ్ పేరే వినిపిస్తుంది. తమిళానాట ప్రభంజనం సృష్టించిన ఈ హీరో, రాజకీయాల్లో కూడా గొప్ప నాయకుడు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అంతే కాకుండా అందరూ ఈయన…

తెలంగాణ

మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!
తెలంగాణ వార్తలు

మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

హైరదాబాద్‌ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏకంగా పోలీసు అధికారుల ఇళ్లలోకి చొరబడి మరీ కొందరు దుండగులు దొంగతనాలు, దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ IAS, IPS క్వార్టర్స్…

ఆంధ్రప్రదేశ్

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర…

Read More
బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?

ప్రకృతి వింతా? లేక దైవ మహిమా? నరికేసి, వేళ్లతో సహా పెకిలించిన రావిచెట్టు రాత్రికి రాత్రే తిరిగి నిలబడటం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠా వేళ మారెళ్ల గ్రామంలో…

Read More
పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!
తెలంగాణ వార్తలు

వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్.. రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు..!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్సీ కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.. అక్టోబర్ నుండి తన పని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి వ్యూహరచన చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి, సోషల్ మీడియాలో కవిత బలాన్ని…

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. సౌత్ ఈస్ట్ సెంట్రల్…

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త.. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.…

వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?
sports క్రీడలు వార్తలు

వ్యూవర్స్ లేరు.. యాడ్స్ లేవు.. పాతాళానికి టీఆర్పీ రేటింగ్స్.. ఏంటి క్రికెట్ క్రేజ్ తగ్గిందా?

వ్యూయర్స్‌తో పాటు ప్రకటనలు ఇచ్చే కంపెనీలు కూడా ఐపీఎల్‌పై పెడుతున్న ఖర్చును తగ్గించుకున్నాయి. అడ్వర్టైజర్ల సంఖ్య గతంతో పోలిస్తే 31 శాతం తగ్గింది. గతేడాది 65కు పైగా బ్రాండ్లు పోటీ పడగా, ఈసారి ఆ సంఖ్య 45 కు పడిపోయింది. క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి ఐపీఎల్ 2026 సీజన్…

ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎన్నికల్లో విజయ్ భారీ విజయం.. త్రిషతో ముడిపెడుతూ దివ్వెల మాధురి సంచలన పోస్ట్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి విజయ్ విక్టరీపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని…

30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తీర్చేయొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
బిజినెస్ వార్తలు

30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తీర్చేయొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మీరు బ్యాంకు నుంచి హోమ్‌ తీసుకుంటే ఏళ్ల తరబడి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చిన్నపాటి ట్రిక్స్‌తో 30 ఏళ్ల పాటు చెల్లించే రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే చెల్లించే పద్దతి గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చాలా మంది సొంత ఇల్లు…

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!
తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం…

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రమైన ఎండల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని పేర్కొంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు మాత్రం అలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో…

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే
లైఫ్ స్టైల్ వార్తలు

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే

వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల పండ్లు మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్ల గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతో రుచికరంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మల్బరీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. మల్బరీ పండ్లు తినడం వల్ల…