Recent Posts

సినిమా

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాలలో ఆయన మాట్లాడే తీరు, భాషపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ…

తెలంగాణ

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ…

ఆంధ్రప్రదేశ్

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ…

Read More
పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415…

Read More
వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి

వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని చెబుతూ నకిలీ ప్రకటనలు, ఫేక్ లింకులు పంపించి…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..
తెలంగాణ వార్తలు

మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..

తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్‌కు ఛాలెంజ్‌ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ రాజకీయాల్లో…

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. ఐఐటీ మద్రాస్‌తో కుదిరిన ఒప్పందం!

ఐఐటీ మద్రాస్‌ సహకారం, ఇటు ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండడంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని పట్టాలెక్కించే అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికోసం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది ఏపీ సర్కార్‌. ఇక రాజధానిలో భూ కేటాయింపుల పునరుద్ధరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ…

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి ఆరోగ్యం విషమం.. హుటాహుటీన పయనమైన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య…

బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రికార్డు స్థాయిలో తగ్గిన ధర.. తులం ఎంతంటే
బిజినెస్ వార్తలు

బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రికార్డు స్థాయిలో తగ్గిన ధర.. తులం ఎంతంటే

గడిచిన వారం రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. గడిచిన పదిహేను రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నమోదైన…

2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?
వార్తలు సినిమా

2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?

ఇప్పుడున్న సీన్‌ ఏంటి? సిట్చువేషన్‌ ఎలాంటిది? అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్‌ ఏం చేయాలి? ఆ పై బెస్ట్ సీజన్‌ ఏంటి అంటూ ఆరా తీసేవారు ఎక్కువవుతున్నారు. 2025 స్టార్ట్ కావడానికి ఇంకా నెలన్నర టైమ్‌ ఉన్నప్పటికీ, నెక్స్ట్ సమ్మర్‌ మీద మాత్రం వరుసగా…

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా
తెలంగాణ వార్తలు

ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా

కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా.. ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులకు…

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ
తెలంగాణ వార్తలు

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలకు రంగం సిద్దం చేసింది. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో విజయోత్సవాలను నిర్వహించాలని…

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు!

ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్…

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త పెన్షన్‌ దరఖాస్తులు, ఎప్పటి నుంచంటే..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్‌కోసం ఎదురు చూస్తున్న వారి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విదివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది..…

జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే, నో టెన్షన్.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే, నో టెన్షన్.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..

శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా జలుబు, దగ్గు లక్షణాలను ప్రతిఒక్కరూ ఎదుర్కొంటారు.. అయితే.. జలుబు, దగ్గు మందులతో మాత్రమే కాకుండా ఇంటి నివారణలతో కూడా నయం చేయవచ్చు. ముక్కు కారటం, గొంతులో కఫంతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలతో వదిలించుకోవచ్చు.. శీతాకాలం వచ్చేసింది.. ఇన్ఫెక్షన్ల…