Recent Posts

సినిమా

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యా్న్స్ హరీష్ వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక…

తెలంగాణ

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..
తెలంగాణ వార్తలు

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..

అదో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌.. కానీ, ఇక్కడకు వచ్చే రోగులకు మాత్రం అది రోజు రోజుకూ నరకంగా మారుతోంది. దాంతో తరచూ ఏదో ఒక వివాదం, స్కానింగ్‌ సెంటర్‌ ముందు బాధితుల నిరసనలు, ఆందోళనలు…

ఆంధ్రప్రదేశ్

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ వార్తలు

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని…

Read More
ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరి వచ్చే ౩ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం…

Read More
ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?
బిజినెస్ వార్తలు

పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?

తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలో…

ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఎంత మంచిదో.. అంత చెడు చేస్తుంది.. ఈ 5 రోగాలుంటే వంకాయ అస్సలు తినకండి..!

వంకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. వంకాయ రుచిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటారు.. ఇష్టంగా తింటారు.. వంకాయను కూర, ఫ్రై, చట్నీ ఇలా .. ఎన్నో రకాలుగా చేసుకుని ఆరగిస్తారు. వీటిల్లో ఎన్ని రకాలున్నా.. సరే వాటన్నింటిని పలు రకాలుగా తయారు చేసుకుని ఇష్టంగా…

రీల్స్‌ పిచ్చోళ్లు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే దుకాణం పెట్టారు.. చివరకు..
తెలంగాణ వార్తలు

రీల్స్‌ పిచ్చోళ్లు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే దుకాణం పెట్టారు.. చివరకు..

ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఏం చేయాలన్నా.. రీల్స్.. రీల్స్.. రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న కోరికతో గతకొంతకాలంగా రీల్స్‌ పిచ్చోళ్లు రెచ్చిపోతున్నారు. ఫేమస్‌ అవ్వడం కోసం… పిచ్చిపిచ్చి వేషాలేస్తూ ఏం చేస్తున్నామనేది కూడా మర్చిపోతున్నారు. ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఏం చేయాలన్నా.. రీల్స్.. రీల్స్..…

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుపై మొదలైన గలాటా..
తెలంగాణ వార్తలు

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుపై మొదలైన గలాటా..

ట్రిపులార్‌ ప్రాజెక్ట్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి నిర్మిస్తోంది. రావిర్యాల నుంచి ఆమన్‌ గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడెల్పుతో గ్రీన్ ఫీల్డ్‌ రేడియల్ రోడ్డు నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. చౌటుప్పల్‌ దగ్గర జంక్షన్‌ మార్పు…

గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్.. దుర్వాసనతో యానం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్.. దుర్వాసనతో యానం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన

యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచు ఇలాంటి పైప్ లైన్‌ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్యకారులు. పుదిచ్చేరి యానాం కాంగ్రెస్…

కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ ఈవో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ.. నెక్స్ట్ ఏం జరగనుంది..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ ఈవో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ.. నెక్స్ట్ ఏం జరగనుంది..

తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ జరిగిందా?.. కోట్లాది భక్తుల ఆందోళన ఇదే.. ల్యాబ్‌ రిపోర్టులు ఇప్పటికే కీలకమైన అంశాలు చెప్పాయి. CBI దర్యాప్తునకు డిమాండ్లు పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఏంటి?.. ఆ నివేదిక మీద ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి?.. అనేది…

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.
వార్తలు సినిమా

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.

ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్‌ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి. తన జీవితంలో అలాంటి రోల్‌ పోషించింది కరణ్‌ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్‌. ఇంతకీ ఆమెకు కరణ్‌…

ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం
తెలంగాణ వార్తలు

ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం

ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం…

కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్‌ మార్కులతో ఎంపిక
తెలంగాణ వార్తలు

కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్‌ మార్కులతో ఎంపిక

బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లోని హ్యూమన్ రిసోర్సెస్ విభాగం.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 4వ తేదీతో ఆన్‌లైన్‌…

ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం

తిరుమల శ్రీవారి లడ్డూ రాజకీయ దుమారం రేపింది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. శ్రీవారి లడ్డూ జంతువుల కొవ్వుతో తయారు చేసిందేనా.? ప్రభుత్వం దగ్గర ఇందుకు సంబంధించిన వాస్తవాల…