డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ' అడవి తల్లి బాట ' కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ…

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.. వచ్చే రెండు రోజులు తెలంగాణతోపాటు.. ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి…

అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న డ్రాగన్. అసలు చైనా వ్యూహం ఏంటి..?
బిజినెస్ వార్తలు

అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న డ్రాగన్. అసలు చైనా వ్యూహం ఏంటి..?

సుంకాల సెగతో హీట్ పుట్టిస్తున్న ట్రంప్‌ నిర్ణయాలు పారిశ్రామిక ప్రగతిని అడ్డుకుంటుందనే చర్చ జరుగుతోంది. టారిఫ్‌ల పెంపుతో చైనా నుంచి దిగుమతి చేసుకునే మెటల్ కాస్ట్ పెరుగుతుందని.. దీంతో వినియోగదారులపై అధిక భారం పడుతుందని ఇప్పటికే కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చైనా ఎగుమతులే నిలిపివేయడంతో అమెరికా…

రోజుకో అరటిపండు తింటే ఈ వ్యాధి నయమవుతుందా? పరిశోధనల్లో షాకింగ్ బెనిఫిట్స్
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజుకో అరటిపండు తింటే ఈ వ్యాధి నయమవుతుందా? పరిశోధనల్లో షాకింగ్ బెనిఫిట్స్

అధిక రక్తపోటు అనేది ఇప్పుడున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక నష్టాన్ని బీపీ ఉన్నవారు రోజుకు కనీసం ఒక అరటిపండు తినాలని ఎక్కువగా సిఫారసు చేస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ రీనల్ ఫిజియాలజీ ప్రచురించిన ఒక కొత్త అధ్యయనంలో అధిరోజుకో అరటిపండు…

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓదెల 2. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా..…

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు

తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.. రాష్ట్రంలో భిన్నమైన…

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షల తుది ఫలితాలతోపాటు ఫైనల్ ర్యాంకులను కూడా గురువారం (ఏప్రిల్ 17) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఈ క్రమంలో కటాఫ్‌…

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. భారత్ ఫ్రెండే.. బట్ కండిషన్స్ అప్లై అంటన్న యూఎస్!
బిజినెస్ వార్తలు

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. భారత్ ఫ్రెండే.. బట్ కండిషన్స్ అప్లై అంటన్న యూఎస్!

అమెరికాతో భారత్ బందం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది. ఓవైపు మిత్రుడంటూనే.. ఆంక్షల కొరడా ఝలపిస్తోంది అమెరికా. ఓవైపు చైనాను ఢీకొట్టాలంటే అమెరికాకు కనిపిస్తున్న బుల్లెట్ పాయింట్ బారతే. అందుకే అమెరికా ఫస్ట్ విధానంతో ఆంక్షలు కురిపిస్తూనే.. డిఫెన్స్‌ డీల్‌తో మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి…

మూత్రపిండాల జబ్బులు దరిదాపులకు రాకుండా ఉండాలంటే.. ఇవి మీ డైట్‌ లో ఉండాల్సిందే..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మూత్రపిండాల జబ్బులు దరిదాపులకు రాకుండా ఉండాలంటే.. ఇవి మీ డైట్‌ లో ఉండాల్సిందే..!

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన ఆహారం అవసరం. ప్రత్యేకంగా ఎంపిక చేసిన సూపర్ ఫుడ్స్‌ ద్వారా కిడ్నీలను శక్తివంతంగా కాపాడుకోవచ్చు. నిత్యం ఆహారంలో వీటిని చేర్చడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. మన శరీరంలోని…

పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో.. భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు…