మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?
బిజినెస్ వార్తలు

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?

దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇటీవల తొలిసారిగా లక్ష మార్కును దాటిన విషయం తెలిసిందే. అయితే తర్వాత కొంత తగ్గినట్లే తగ్గవి మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో…

ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి.. లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి.. లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి

చక్కెరను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకం. రోజుకు 25-36 గ్రాముల లోపు అదనపు చక్కెర తీసుకోవడం ద్వారా ఊబకాయం, డయాబెటిస్, మరియు గుండె జబ్బుల వంటి సమస్యలను నివారించవచ్చు. ఆహార లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవడం, సహజ చక్కెర వనరులను ఎంచుకోవడం, ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం వంటి చిన్న…

ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్‌’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇది కూడా దేశ భక్తే.. ‘పహల్గామ్‌’ మృతుని ఇంటికెళ్లి నివాళి అర్పించిన తెలుగమ్మాయి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది అసువులు బాశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన మధుసూధనరావు విహార యాత్ర కోసం పహల్గామ్ కు వెళ్లి ఉగ్రదాడిలో కన్నుమూశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో జరిగిన…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!
తెలంగాణ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా మానిటరింగ్…

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..
తెలంగాణ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..

రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి పాఠశాల విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేయగా.. మార్కుల ఎంట్రీ విధానం కూడా దాదాపు పూర్తైంది..తెలంగాణ రాష్ట్ర…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. తిరుమలలో భద్రత పెంపు.. ఇకపై..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. తిరుమలలో భద్రత పెంపు.. ఇకపై..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్ధానం అలర్ట్ అయ్యింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతో…

పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..

రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్‌ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) షెడ్యూల్ విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీస్‌…