ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా.. ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా.. ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి

రాగుల లానే కొర్రలు ఒక పోషకాలతో నిండిన చిరు ధాన్యాలు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విరివిగా వాడబడుతుంది. కొర్రలు రొట్టెలు, జావ, డోస, ఇడ్లీ, అన్నం రూపంలో తినవచ్చు. ఈ…

విదేశీ పెట్టుబడిదారులు లేరు.. ప్రైవేట్ జెట్‌లు లేవు.. బాబా రాందేవ్ జాతీయవాద మంత్రంతో పతంజలి నిర్మాణం
బిజినెస్ వార్తలు

విదేశీ పెట్టుబడిదారులు లేరు.. ప్రైవేట్ జెట్‌లు లేవు.. బాబా రాందేవ్ జాతీయవాద మంత్రంతో పతంజలి నిర్మాణం

పతంజలి ఆయుర్వేదం తన జాతీయ సేవను మతపరమైన సేవతో అనుసంధానిస్తుంది. ఒక వైపు కంపెనీ తన లాభాలలో కొంత భాగాన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయడంలో పెట్టుబడి పెడుతుంది. అదే సమయంలో పతంజలి వేద, సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి.. పతంజలి ఆయుర్వేద ఈ రోజుల్లో ‘గులాబీ…

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొన్న భర్త.. ఇప్పుడు భార్య.. బిగ్ బాస్ ఆఫర్ పై అమర్ దీప్ భార్య ఏమన్నదంటే..

బుల్లితెరపై సీరియల్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అమర్ దీప్. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు అమర్ దీప్. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి విన్నర్ మెటిరియల్ గా వెళ్లడం.. చివరకు రన్నరప్ అయినప్పటికీ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.…

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
తెలంగాణ వార్తలు

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్‌ ఫీలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల…

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!

తిరుమల కొండపై వాహనాల రద్దీకి చెక్ చెప్పేందుకు అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణంపై టీటీడీ ఫోకస్ చేసింది. టీటీడీ విజన్- 2047లో అలిపిరి బేస్ క్యాంప్ కు లైన్ క్లియర్ అయింది. భక్తుల రద్దీకి తగట్టుగా అలిపిరి వద్దే పార్కింగ్ ఇతర సౌకర్యాలను అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.…

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!

ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో…