అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న డ్రాగన్. అసలు చైనా వ్యూహం ఏంటి..?
బిజినెస్ వార్తలు

అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న డ్రాగన్. అసలు చైనా వ్యూహం ఏంటి..?

సుంకాల సెగతో హీట్ పుట్టిస్తున్న ట్రంప్‌ నిర్ణయాలు పారిశ్రామిక ప్రగతిని అడ్డుకుంటుందనే చర్చ జరుగుతోంది. టారిఫ్‌ల పెంపుతో చైనా నుంచి దిగుమతి చేసుకునే మెటల్ కాస్ట్ పెరుగుతుందని.. దీంతో వినియోగదారులపై అధిక భారం పడుతుందని ఇప్పటికే కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చైనా ఎగుమతులే నిలిపివేయడంతో అమెరికా…

రోజుకో అరటిపండు తింటే ఈ వ్యాధి నయమవుతుందా? పరిశోధనల్లో షాకింగ్ బెనిఫిట్స్
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజుకో అరటిపండు తింటే ఈ వ్యాధి నయమవుతుందా? పరిశోధనల్లో షాకింగ్ బెనిఫిట్స్

అధిక రక్తపోటు అనేది ఇప్పుడున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక నష్టాన్ని బీపీ ఉన్నవారు రోజుకు కనీసం ఒక అరటిపండు తినాలని ఎక్కువగా సిఫారసు చేస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ రీనల్ ఫిజియాలజీ ప్రచురించిన ఒక కొత్త అధ్యయనంలో అధిరోజుకో అరటిపండు…

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్.. తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్..

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓదెల 2. గతంలో 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్రలో పోషించగా..…

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు

తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.. రాష్ట్రంలో భిన్నమైన…

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షల తుది ఫలితాలతోపాటు ఫైనల్ ర్యాంకులను కూడా గురువారం (ఏప్రిల్ 17) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఈ క్రమంలో కటాఫ్‌…