మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావడం ఎలాగో చెప్పిన CEO నితిన్ కామత్
బిజినెస్ వార్తలు

మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావడం ఎలాగో చెప్పిన CEO నితిన్ కామత్

కామత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' లో ఒక పోస్ట్ చేశారు. "ప్రజలు తరచుగా నన్ను స్టాక్ టిప్స్ లేదా వారిని ధనవంతులుగా చేసే విషయాలను అడుగుతారు. కానీ నిజం ఏమిటంటే ధనవంతులు కావడానికి ఎలాంటి సత్వరమార్గం లేదు..ఈ రోజుల్లో ధనవంతులు కావాలంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా…

మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మనం మరచిపోయిన అమ్మమ్మకాలం నాటి తరవాణీ అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. రెసిపీ మీ కోసం

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తరవాణి అన్నం లేదా చద్దు అన్నంగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో టిఫిన్స్ బదులుగా ఈ తరవాణి అన్నం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోనాలున్నాయి. దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ బి12 అధికంగా ఉండే…

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ట్విట్టర్ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమా ఎలా ఉందంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ట్విట్టర్ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమా ఎలా ఉందంటే..

ఇన్నాళ్లు బుల్లితెరపై తనదైన కామెడీ పంచులతో.. అద్బుతమైన హోస్టింగ్‏తో తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు యాంకర్ ప్రదీప్. ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్నాళ్లు టీవీ షోలతో అలరించిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హిట్ అందుకున్న ప్రదీప్..…

రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ సర్కార్ సిద్ధం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్!
తెలంగాణ వార్తలు

రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ సర్కార్ సిద్ధం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్!

రేషన్ కార్డులలో కీలక మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బీపీఎల్ వర్గాలకు మూడు రంగుల కార్డులు, ఎపీఎల్ వర్గాలకు ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లు…

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు.. మంత్రి నిమ్మల ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జగన్‌ సెక్యూరిటీపై రాజకీయ సెగలు.. మంత్రి నిమ్మల ఏమన్నారంటే..

మ్మడి అనంతపురం జిల్లా రామగిరిలో జగన్‌ టూర్‌ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ డ్యామేజ్‌ అయింది. దీంతో జగన్ బెంగళూరుకు కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనపై రాజకీయాలు వేడెక్కాయి..…

పగలు ఎండ, రాత్రి వాన.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ప్రాంతాలివే.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పగలు ఎండ, రాత్రి వాన.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ప్రాంతాలివే.. తాజా వెదర్ రిపోర్ట్

ఒకవైపు ఎండాకాలం.. మరోవైపు వానాకాలం.. ఒకవైపు మండేఎండలు.. మరోవైపు వానలు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఏర్పడింది. ఉదయం ఉక్కపోతతో.. రాత్రి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి తాజాగా వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి. తెలుగురాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.…