శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!

ఐరన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా ఎర్ర రక్తకణాల్లో ఉండే హీమోగ్లోబిన్ నిర్మాణానికి అవసరమవుతుంది. హీమోగ్లోబిన్ సహాయంతో ఆక్సిజన్‌ను మన శరీరంలో ప్రతి భాగానికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తగినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు.…

ట్రంప్ సుంకాల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారా? వైట్ హౌస్ ప్రకటన ఏంటి?
బిజినెస్ వార్తలు

ట్రంప్ సుంకాల ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నారా? వైట్ హౌస్ ప్రకటన ఏంటి?

చైనా వస్తువులపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తోందని చైనా సోమవారం ఆరోపించింది. అమెరికా ఈ సుంకాల విధానం అంతర్జాతీయ వాణిజ్య నియమాలను విస్మరించడమే. ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటన…

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు
వార్తలు సినిమా

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్‌ను బయటకు చెప్పలేని రీతిలో భూతులు తిట్టి.. తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు చిట్టి అక్క సుమి తెలిపారు. ఇంత రేట్లు ఏంటి…

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ…

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..

విశాఖ పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ…

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి

హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…