ఆధార్ కార్డుతో పది లక్షల లోన్ తీసుకునే ఛాన్స్.. అర్హతలేంటో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఆధార్ కార్డుతో పది లక్షల లోన్ తీసుకునే ఛాన్స్.. అర్హతలేంటో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరి అవసరంగా మారింది. ఇలాంటి వారికి వ్యక్తిగత రుణాలు అనువైన రీపేమెంట్ ఆప్షన్‌లు, త్వరిత చెల్లింపుల ప్రయోజనాన్ని అందిస్తాయి, ఊహించని ఖర్చులను నిర్వహించడానికి తక్షణ నిధులు అవసరమయ్యే వ్యక్తులకు ఆదర్శవంతమైన ఎంపికగా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆధార్…

గుండెపోటును నివారించే పరమ ఫలం..! వారానికి ఒక్క ముక్క తిన్నా చాలు షుగర్ పూర్తిగా నార్మల్ అవుతుంది!!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుండెపోటును నివారించే పరమ ఫలం..! వారానికి ఒక్క ముక్క తిన్నా చాలు షుగర్ పూర్తిగా నార్మల్ అవుతుంది!!

డ్రాగన్‌ ఫ్రూట్‌ రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరగవుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు.. డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో…

వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ నా సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదు.. స్టార్ కమెడియన్ గురించి అనిల్ రావిపూడి
వార్తలు సినిమా

వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ నా సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదు.. స్టార్ కమెడియన్ గురించి అనిల్ రావిపూడి

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద…

రేవంత్ సర్కార్ భరోసా.. మార్చి 31 వరకు పథకాల జాతరే.. ఇవాళ కీలక సమీక్ష..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ భరోసా.. మార్చి 31 వరకు పథకాల జాతరే.. ఇవాళ కీలక సమీక్ష..

తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోజున నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి, మొత్తం 6,87,677 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో జరిగింది. రైతులు, కూలీలు, గూడు లేని పేదలందరికీ న్యాయం చేసేలా…

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ..! కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్‌..అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది..ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీజేపీ మాత్రం..లిస్ట్‌ పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..? తెలంగాణలో…

త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. సంక్షేమ శాఖ మంత్రి స్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏకలవ్యా.. గురుకుల విద్యాలయాల్లో త్వరలో డిగ్రీ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ కోర్సులు…

మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నా: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్‌ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. మాట తప్పడం ఇష్టం లేక…