కోవిడ్‌ టైంలో తీసుకున్న స్టెరాయిడ్స్‌ వల్ల అనర్ధాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న యువత
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

కోవిడ్‌ టైంలో తీసుకున్న స్టెరాయిడ్స్‌ వల్ల అనర్ధాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న యువత

ఐదేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్.. పేరు వింటే ప్రపంచ దేశాలకు ఇప్పటికీ వెన్నులో వెనుకే. కోవిడ్ వైరస్ నుంచి బయటపడటానికి తీసుకున్న స్టెరాయిడ్స్ ఇప్పుడు యువత శరీరంలో పలు అనర్ధాలకు దారి తీస్తుంది. ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన నడుం నొప్పి, కీళ్ల నొప్పులు…

ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఈసారి అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..
వార్తలు సినిమా

ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఈసారి అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..

ప్రతి వారం అటు థియేటర్లలోకి, ఇటు ఓటీటీల్లోకి సరికొత్త చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల హావా కొనసాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ఇప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వారం సైతం థియేటర్లలోకి…

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ
తెలంగాణ వార్తలు

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి.. లేకుంటే నో ఎంట్రీ

కార్యాలయానికి వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పకుండా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకుని రావాలనే నిబంధన పెట్టారు. సాధారణంగా భద్రతా నియమాల ప్రకారం ప్రజలు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలను జాగృతం చేసే క్రమంలో అధికారులు…

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల…

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్.. జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు…