త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల

ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే దాదాపు 7 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేష‌న్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో…

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. గుట్టు తేల్చేందుకు రంగంలోకి అసలు టీమ్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో ట్విస్ట్‌.. గుట్టు తేల్చేందుకు రంగంలోకి అసలు టీమ్‌!

ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా సీబీఐ సిట్ బృందం టిటిడిలో సరకుల కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, ల్యాబ్ లలో పరీక్షల తీరుపై వివరాలు సేకరించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చేందుకు…

ఇలా పెరుగుతున్నాయేంటి సామీ.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బిజినెస్ వార్తలు

ఇలా పెరుగుతున్నాయేంటి సామీ.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

పసిడి, వెండి ధరలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. వీటికి అన్ని వేళలా డిమాండ్ ఉంటుంది. అందుకే, అందరి చూపు ధరలపై ఉంటుంది.. అయితే.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి.. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు…

షుగర్‌ రోగులు ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

షుగర్‌ రోగులు ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

డయాబెటిస్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. అయితే చాలా మందికి డయాబెటిస్ రోగులు ఖర్జూరాలు తినొచ్చా? తినకూడదా? అనే సందేహం ఉంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. చిన్న…

కలెక్షన్ కింగ్ 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం.. హీరోగా, నిర్మాతగా సినీరంగంలో మోహన్ బాబు..
వార్తలు సినిమా

కలెక్షన్ కింగ్ 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం.. హీరోగా, నిర్మాతగా సినీరంగంలో మోహన్ బాబు..

మోహన్ బాబు… తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టాడు డైలాగ్ కింగ్. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు ఐదు దశాబ్దాల…

రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?
తెలంగాణ వార్తలు

రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?

పేరుకు అది పెద్ద రోడ్డు.. తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాలను కలిపే అంతర్‌ రాష్ట్ర రహదారి.. కానీ ప్రమాదాలకు నెలవుగా మారింది. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇంతకీ ఆ రహదారి ఎక్కడ ఉంది.? ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అడుగుకో గొయ్యి…గజానికో గుంత..చాలా చోట్ల…

హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!
తెలంగాణ వార్తలు

హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!

గ్రామంలోని అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో హనుమాన్ విగ్రహం ఉంది.. ఏం జరిగిందో తెలియదు గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు చెలరేగాయి.. హనుమాన్ విగ్రహానికి మొత్తం మంటలు వ్యాపించాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహం దగ్దంకావడం…

పీఏసీ చైర్మన్‌ పదవిపై తొలగిన ఉత్కంఠ.. మరోసారి ప్రతిపక్ష వైసీపీ షాక్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీఏసీ చైర్మన్‌ పదవిపై తొలగిన ఉత్కంఠ.. మరోసారి ప్రతిపక్ష వైసీపీ షాక్‌!

అవసరమైన 20 మంది సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో లేని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఎన్నికయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఎంపిక సైతం వైసీపీకి కలిసివచ్చినట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి అధికారాన్ని…

పీడీ యాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీడీ యాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరిక

తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు…

ఓర్నాయనో.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
బిజినెస్ వార్తలు

ఓర్నాయనో.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అందుకే అందరి చూపు వీటి ధరలపై ఉంటుంది.. అయితే.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన…