ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు
ఏపీ రైతులకు శుభవార్త. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులను జమ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. .. .. .. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.…










