ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఫిబ్రవరి 23న పరీక్ష యథాతథం
ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరికీ తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత సాదిస్తే.. కేవలం ఇద్దరి కోసం పరీక్ష వాయిదా…