నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం
తెలంగాణ వార్తలు

నలుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.. కట్ చేస్తే.. పాతబస్తీలో చాటుమాటు యవ్వారం

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బెంగాల్‌, బర్మా నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఏంటో.. ఈ స్టోరీలో చూసేద్దాం మరి. మీరూ ఓ సారి లుక్కేయండి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో పక్కా సమాచారంతో ఓ…

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు
తెలంగాణ వార్తలు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గజ్వేల్​లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి……

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే.. అని వైసీపీ నేతలు అంటుంటే.. అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే.. అంటున్నారు కూటమి నేతలు.. ఏపీ బడ్జెట్‌ సమావేశాల వేళ వైసీపీ-కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గి రాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ…

హుర్రే.! ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హుర్రే.! ఏపీ మిర్చి రైతులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన

ఏపీ రాజకీయాల్లో ఘాటు పెంచిన మిర్చి ఎపిసోడ్‌లో శుభం కార్డు పడింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ కింద మద్దతు ధర ఇస్తామంది. ఏపీ రాజకీయాలను గత…

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా

బంగారం కొనాలనుకున్నవారికి అచ్ఛేదిన్‌ ఇప్పట్లో వచ్చేలా లేవు. గోల్డ్‌ షాపింగ్‌ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోల్డ్‌ ధరలు పెరుగుతున్నాయి. పెరగడం అంటే అలా ఇలా కాదు.. బ్రేకుల్లేని బుల్డోజర్ మాదిరి దూసుకుపోతున్నాయ్.. బంగారం ధర…

రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తేనే తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తేనే తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

చాలా మందికి వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు, తేనె ఆరోగ్య ప్రయోజనాలు తెలుసు. కానీ తేనె, వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. తేనె, వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా దీన్ని తప్పకుండా తింటారు. వెల్లుల్లి, తేనె రెండూ…

పట్టాలెక్కిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా.. మొదటి రోజే 3 వేలమందితో షూటింగ్.. ఫొటోస్ వైరల్
వార్తలు సినిమా

పట్టాలెక్కిన ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా.. మొదటి రోజే 3 వేలమందితో షూటింగ్.. ఫొటోస్ వైరల్

దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు ఎన్ టీఆర్ 31 కూడా…

ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!
తెలంగాణ వార్తలు

ఈ శుభలేఖ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.. అతిథులు షాక్..!

వివాహది శుభకార్యాలకు సామాజిక మాధ్యమాలు ద్వారా ఆహ్వానాలు పలికే నేటి రోజుల్లో హిందూ వివాహం విశిష్టత పెళ్లి మండపంలో జరిగే ఘట్టాలు వివరిస్తూ ఏకంగా ముప్ప్పై ఆరు పేజీల ఆహ్వాన పత్రికతో తన కూతురి వివాహానికి ఆహ్వానిస్తుంది కరీంనగర్ జిల్లా లోని ఓ కుటుంబం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట…

కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?
తెలంగాణ వార్తలు

కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?

శ్రీశైలం జలాశయానికి ముప్పు పొంచి ఉందా..? కళకళలాడే నీళ్ల కింద పూడిక మట్టి డేంజర్ బెల్స్ మోగిస్తోందా..? అవుననే అంటోంది హైడ్రో గ్రాఫిక్ సర్వే. వరద పొటెత్తినప్పుడల్లా డ్యామ్‌లోకి టన్నుల కొద్ది పూడిక మట్టి తన్నుకొస్తుందని చెబుతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అంటోంది.…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఫిబ్రవరి 23న పరీక్ష యథాతథం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఫిబ్రవరి 23న పరీక్ష యథాతథం

ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరికీ తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. మెయిన్స్‌ పరీక్షకు 92,250 మంది అర్హత సాదిస్తే.. కేవలం ఇద్దరి కోసం పరీక్ష వాయిదా…