రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?
తెలంగాణ వార్తలు

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం…

బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!
తెలంగాణ వార్తలు

బీసీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎంట్రన్స్ టెస్ట్!

తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్తంగా…

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం!
తెలంగాణ వార్తలు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం!

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ఆమోద ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం పౌర సరఫరాల శాఖ దరఖాస్తులను సేకరిస్తోంది. వాటిని పరిశీలించి…

నవ్యాంధ్రకు మణిహారం.. మూడంటే మూడేళ్లలో మెరిసేటి రాజనగరం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నవ్యాంధ్రకు మణిహారం.. మూడంటే మూడేళ్లలో మెరిసేటి రాజనగరం..!

అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో జస్ట్‌ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది. మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ…

ఆర్టీసీ బస్సులో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తెలంగాణ వార్తలు

ఆర్టీసీ బస్సులో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఉదారత చాటుకున్న అచ్చంపేట డిపోనకు చెందిన వెంకటేశ్వర్లును టీజీఎస్ఆర్టిసీ యాజమాన్యం అభినందించింది. టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు.…

తగ్గేదేలే.. అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తగ్గేదేలే.. అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా.. మరోపు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే నాలుగు రోజులు కూడా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ…

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

ఆపరేషన్‌ కగార్‌ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటోంది. ఒకవైపు సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా.. మరోవైపు.. ఆపరేషన్‌ కగార్‌ను బంద్‌ చేయాలంటున్నారు కేసీఆర్‌. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అమాయకులను కాల్చి చంపడం కాదు.. శాంతి చర్చలు జరపాలని కేసీఆర్‌ కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ-…

తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్!

తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!
తెలంగాణ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా మానిటరింగ్…

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..
తెలంగాణ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..

రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి పాఠశాల విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేయగా.. మార్కుల ఎంట్రీ విధానం కూడా దాదాపు పూర్తైంది..తెలంగాణ రాష్ట్ర…