కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?
తెలంగాణ వార్తలు

కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?

శ్రీశైలం జలాశయానికి ముప్పు పొంచి ఉందా..? కళకళలాడే నీళ్ల కింద పూడిక మట్టి డేంజర్ బెల్స్ మోగిస్తోందా..? అవుననే అంటోంది హైడ్రో గ్రాఫిక్ సర్వే. వరద పొటెత్తినప్పుడల్లా డ్యామ్‌లోకి టన్నుల కొద్ది పూడిక మట్టి తన్నుకొస్తుందని చెబుతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అంటోంది.…

జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్‌.. ఆ ముప్పు తప్పదిక! కారణం ఇదే..
తెలంగాణ వార్తలు

జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్‌.. ఆ ముప్పు తప్పదిక! కారణం ఇదే..

జనాభా పెరుగుదలలో హైదరాబాద్‌ నగరం దేశ రాజధాని ఢిల్లీని ఎప్పుడో దాటేసింది. ఢిల్లీ చదరపు కిలోమీటరుకు 11,313 మంది జనాభా నివసిస్తుంటే... హైదరాబాద్‌లో మాత్రం చదరపు కిలోమీటరుకు 18,161 మంది నివసిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్‌లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.. హైదరాబాద్‌ మహా నగరంలో జనాభా…

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌.. రూ.850 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు.. మామూలు ప్లాన్ కాదుగా..

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు.. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ స్కాంపై…

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..

గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్‌ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌…

 హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అర్జెంటుగా ఇది చదివేయండి
తెలంగాణ వార్తలు

 హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా..? అర్జెంటుగా ఇది చదివేయండి

హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల ధరలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగాయి. 2018లో చదరపు అడుగుకు సగటు ధర రూ.7,450గా ఉండగా, 2024 నాటికి ఇది రూ.10,580కి చేరుకుంది. మొత్తం 42 శాతం మేర పెరుగుదల నమోదైంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదైన ఏకైక…

 ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం
తెలంగాణ వార్తలు

 ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతల ఆగ్రహం

ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? ఔననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తాను బీసీనని చెప్పుకుంటారని.. వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్ ప్రధాని మోదీ కులంపై అవగాహన లేకుండా…

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!
తెలంగాణ వార్తలు

పోక్సో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు.. ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన నిందితుడు!

తప్పొప్పులను నిర్ణయించి శిక అమలు చేసే కోర్టు జడ్జి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి విచారణలో నేరం రుజువైంది. దీంతో జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును జీర్ణించుకోలేకపోయిన నిందితుడు ఆవేశంతో…

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..
తెలంగాణ వార్తలు

 కన్నులపండువగా శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. వైభవంగా గజవాహన సేవ..

శ్రీరామానుజాచార్య - 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సమతాకుంభ్‌ మహోత్సవాల్లో మరో మహాద్భుతం గరుడసేవలు. సాకేత రామచంద్రస్వామికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు గజ వాహన సేవ…

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు
తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు

ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ మినహా మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో…

గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా
తెలంగాణ వార్తలు

గ్రామ శివారు రోడ్డుపై కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటా అని వెళ్లి చూడగా

నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన…