పగలు ఎండ, రాత్రి వాన.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ప్రాంతాలివే.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పగలు ఎండ, రాత్రి వాన.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ప్రాంతాలివే.. తాజా వెదర్ రిపోర్ట్

ఒకవైపు ఎండాకాలం.. మరోవైపు వానాకాలం.. ఒకవైపు మండేఎండలు.. మరోవైపు వానలు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఏర్పడింది. ఉదయం ఉక్కపోతతో.. రాత్రి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి తాజాగా వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓసారి లుక్కేయండి. తెలుగురాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.…

వాహనదారులారా అటెన్షన్‌.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!
తెలంగాణ వార్తలు

వాహనదారులారా అటెన్షన్‌.. ఇకపై వాటికి హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టాల్సిందే!

రేవంత్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహన ఆధారిత నేరాలను తగ్గించేందుకు హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే ఏ వాహనానికైనా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది తెలంగాణ…

హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!

హైదరాబాద్‌లో నల్లాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతోంది జలమండలి. మోటార్ల ద్వారా నల్లా నీటిని తోడేస్తున్న తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్‌ ఫ్రీ టాప్‌ వాటరే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నాయి ప్రత్యేక బృందాలు. నల్లాకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్నట్టు తేలితే.. మొత్తంగా కనెక్షన్‌ కట్‌చేసి.. ఐదువేల…

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు.. కీలక రిపోర్ట్‌ విడుదల చేసిన అపోలో
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు.. కీలక రిపోర్ట్‌ విడుదల చేసిన అపోలో

ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి వెల్లడించింది. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది తమకు తెలియకుండానే వివిధ రకాల వ్యాధులతో జీవిస్తున్నారని తెలిపింది. ఈ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి…

గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!
తెలంగాణ వార్తలు

గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్‌ను కొట్టి చంపిన యువకులు!

గంజాయి అమ్ముతున్నట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని తమ ఫ్రెండ్‌ను స్నేహితులే కొట్టిచంపిన ఘటన మేడ్చల్‌ జిల్లా జవహారనర్‌ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్…

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ…

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి

హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…

రాష్ట్రంలో కొత్తగా 16 నేషనల్ హైవేలు.. భూసేకరణ పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 16 నేషనల్ హైవేలు.. భూసేకరణ పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి వేగవంతం చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అనేక కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. మరికొన్ని రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి…

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ వరాలు.. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంతో అంతర్జాతీయ ఖ్యాతి
తెలంగాణ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ వరాలు.. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంతో అంతర్జాతీయ ఖ్యాతి

అటు విద్య, ఇటు రైతు సంక్షేమం. ఒకేసారి రెండు అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరంగా మారనున్నాయి. శ్రీరామ నవమి వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ పలు వరాలు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం…

పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు
తెలంగాణ వార్తలు

పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు

హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివసిస్తున్న రవాణా వాహన డ్రైవర్ మురళి గత రెండు మూడు నెలలుగా నిరంతర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గత వారం కింగ్ కోటి ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ వైద్యులు స్కాన్లు, ఇతర రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అతని కడుపులో పొడవైన సూది లాంటి వస్తువు…