తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం 20 మంది IASలను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..…

టీజీపీఎస్సీ గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌!
తెలంగాణ వార్తలు

టీజీపీఎస్సీ గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీజీపీఎస్సీ) గ్రూపు 4 ఉద్యోగాల ఎంపికకు షార్ట్‌లిస్ట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరందరికీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్‌ 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీలలో గ్రూప్‌…

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!
తెలంగాణ వార్తలు

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!

రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించినా, దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా, కొన్నిజిల్లాల్లో చినుకు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రుతుపవనాలు…

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మొత్తం 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లను ఈ…

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..
తెలంగాణ వార్తలు

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హడావుడి కనబడుతుంది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇంకా పురాతన భవనాలలోనే విద్యా బోధన కొనసాగుతుంది. పట్టణం, పల్లే అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కనిస…

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..

ఆగస్ట్‌ 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం.. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. లక్షలాది మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తాం.. అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయం లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్…

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు
తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు

గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది…అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.…

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు
తెలంగాణ వార్తలు

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు

రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో…

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..

తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై రేవంత్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లమ్‌ క్లియర్‌ చేయడంలో స్పీడ్‌ పెంచింది. తాజాగా.. భేటీ అయిన కేబినెట్‌ సబ్ కమిటీ.. 317జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ.. 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ…

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తులో వేగం.. అధికారులకు జస్టిస్ కీలక సూచనలు..
తెలంగాణ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తులో వేగం.. అధికారులకు జస్టిస్ కీలక సూచనలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడి ఏంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్. తప్పుడు వివరాలు ఇస్తే తెలిసిపోతుందంటున్న కమిషన్.. నిజంగా తప్పుడు సమచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరం…