ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!
తెలంగాణ వార్తలు

ఈ ఐస్ క్రీములు తిన్నారంటే మీ పిల్లలు మత్తులోకి జారుకోవాల్సిందే..! తస్మాత్ జాగ్రత్త!

మీ పిల్లలకు ఐస్ క్రీములు ఇప్పిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త! పిల్లలు మారం చేస్తున్నారని ఏడుస్తున్నారని, వారిని బుజ్జగించడం కోసం ఈ ఐస్ క్రీం ఇచ్చారా..? మీ పిల్లలు మత్తులోకి జారుకొక తప్పదు. అంతేకాకుండా మీరు ఇచ్చేది నాణ్యమైన కల్తీ లేని ఐస్ క్రీమ్ అనుకుంటే పొరపాటే! కానీ…

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..
తెలంగాణ వార్తలు

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్..

హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ అమ్మడు. టాలీవుడ్ లో నటిగా తనకంటూ ఓ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!
తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆస్పత్రికి…

‘ఈ లోకంలో ఉండాలని లేదు’.. పెళ్లైన 17 రోజులకే తనువు చాలించిన నవ వధువు
తెలంగాణ వార్తలు

‘ఈ లోకంలో ఉండాలని లేదు’.. పెళ్లైన 17 రోజులకే తనువు చాలించిన నవ వధువు

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక భాగ్యలక్ష్మి (24)ని మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో పెద్దలు పెళ్లి చేశారు. ఆగస్టు 18వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ఉదయ్‌కిరణ్‌ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో పెళ్లి అయిన…

ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు.. ఇద్దరు అరెస్ట్..!
తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు.. ఇద్దరు అరెస్ట్..!

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) స్కామ్‌లో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆగస్టు 23న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.…

భారీవర్షాలకు కళ్ళ ముందే కుప్పకూలిన పాత భవనం.. రెప్పపాటులో తప్పిన ముప్పు!
తెలంగాణ వార్తలు

భారీవర్షాలకు కళ్ళ ముందే కుప్పకూలిన పాత భవనం.. రెప్పపాటులో తప్పిన ముప్పు!

ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. ఈ వర్షాలు సృష్టించిన విపత్తు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఉతికి ఆరేస్తున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా భవానీ పేట గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది.…

పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!
తెలంగాణ వార్తలు

పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!

బర్త్‌డే పార్టీ హాజరైన అజయ్ అనే ఐటీ ఉద్యోగి స్విమ్మింగ్ పూల్‌లో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివారు పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ…

వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!
తెలంగాణ వార్తలు

వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!

భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మున్నేరు వారు ఉపొంగి, ఖమ్మం నగరం దిగ్బంధంలో చిక్కుకుంది.…

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..
తెలంగాణ వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..

గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంటింజెన్సీ ఫండ్ కింద వర్షాలు, వదరలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.…

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలంగాణ వార్తలు

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..

పవిత్ర స్వర్గధామం కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ, సుదర్శన హోమం వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు…