క్రికెటర్లను తయారు చేసేందుకే టీడీసీఏ ఏర్పాటు చేశాం: చైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి
తెలంగాణ వార్తలు

క్రికెటర్లను తయారు చేసేందుకే టీడీసీఏ ఏర్పాటు చేశాం: చైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి

తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) ఏర్పాటు చేశామని TDCA ఛైర్మన్ అలీపురం వేంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాల్లో క్రికెట్‌ మౌళిక సదుపాయాలు లేవు. దీంతో ప్రతిభావంతులైన తెలంగాణ…

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..
తెలంగాణ వార్తలు

మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల చీటింగ్..

హైదరాబాద్‌లో ఓ సంస్థ.. అధిక వడ్డీ ఆశ చూపి.. వేల మందిని ముంచేసింది. కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా.. 700కోట్లు వసూలు చేసి.. బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం…

మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన
తెలంగాణ వార్తలు

మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన

క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్‌ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ టీచర్‌ జ్యోత్స్న బారి నుంచి తమను రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటల…

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…
తెలంగాణ వార్తలు

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…

గర్భం దాల్చానని చెప్పి 6 నెలలుగా పుట్టింట్లో ఉంటూ అందరినీ నమ్మించింది. చివరికి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్పించడంతో అసలు విషయం బయటపడింది. జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి… పెళ్లయ్యి రెండేళ్లు అవుతుంది. పిల్లలు కలగడం…

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..
తెలంగాణ వార్తలు

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సిఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని కోరనున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ,…

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!
తెలంగాణ వార్తలు

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!

వీధి కుక్కలు ఓ పసికందును పీక్కుతిన్న ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం కలకలం రేపింది. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి, దారుణంగా చంపేశాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే. నిజామాబాద్‌ జిల్లా…

అందరూ ఉన్నా 2 రోజులు నిలిచిన వ్యక్తి అంత్యక్రియలు.. ఎందుకంటే..?
తెలంగాణ వార్తలు

అందరూ ఉన్నా 2 రోజులు నిలిచిన వ్యక్తి అంత్యక్రియలు.. ఎందుకంటే..?

నాకు చిన్న బిడ్డ ఉన్నాడు.. వాడి ఫ్యూచర్ ఏంటి..? వాడికో ఆదరువు చూపించాలి కదా..? అంటూ తన మెట్టినింటి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది. భర్త దహన సంస్కారాలను అడ్డుకుంది. ఆస్తి కోసం దహన సంస్కారాలు ఆగిపోయాయి. ఎదో ఒకటి తేల్చాలని భార్య పట్టుబాట్టింది. లేదంటే తనకు అన్యాయం జరుగుతుందని…

కన్ప్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు.. అట.. ఇటా? అంటూ చర్చలు
తెలంగాణ వార్తలు

కన్ప్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు.. అట.. ఇటా? అంటూ చర్చలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర డైలమాలో ఉన్నారు. ప్రభుత్వం రెండో విడత కార్పొరేషన్ పదవుల జాతరకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ పదవులకో, లేక పార్టీకి సంబంధించిన పదవులకో ప్రయత్నం చేయాలా అనే తర్జన భర్జనలో ఉన్నారు. ఇటీవల పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్…

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
తెలంగాణ వార్తలు

బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

చేతిలో స్మార్ట్‌ఫోన్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఈ రోజుల్లో యువత చెడు దారులు తొక్కడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి ఈ రెండూ చాలు. దాని నుంచి వచ్చే మంచి కన్నా.. చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈకాలం టీనేజర్లు. ఇక ఈ జనరేషన్‌లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిన స్నేహం,…

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు

విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. సాధారణంగా పాఠశాలలకు రెండో, శనివారం, ఆదివారం వస్తుంటాయి. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అలాంటి సమయంలో విద్యార్థులకు పండగనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్‌లో వినాయక…