బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్‌.. ఈసారి మొత్తం ఎన్ని రోజులు వచ్చాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్‌.. ఈసారి మొత్తం ఎన్ని రోజులు వచ్చాయంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బడులన్నింటికీ వేసవి సెలువులు గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభంకానున్నాయి. బుధవారంతో పాఠశాలల పనిదినాలు ముగియనున్నాయి. ఇప్పటికే వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలు, ప్రోగ్రెస్ కార్డులు జారీ కూడా పూర్తి చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం ముగిసింది..…

మరికాసేపట్లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
తెలంగాణ వార్తలు

మరికాసేపట్లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. ఈ మేరకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా.. తెలంగాణ రాష్ట్ర…

నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!

తెలుగు రాషాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేసు ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తుంటే.. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన…

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
తెలంగాణ వార్తలు

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్‌ ఫీలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల…

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!

ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో…

పదేపదే బయట జ్యూస్ తాగుతున్నారా.? మీ కథ కైలసానికే..
తెలంగాణ వార్తలు

పదేపదే బయట జ్యూస్ తాగుతున్నారా.? మీ కథ కైలసానికే..

హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన అకస్మాత్తు తనిఖీల్లో పలు జ్యూస్ సెంటర్ల పరిస్థితులు బట్ట బయలు అయ్యాయి. ఆమీర్‌పేట్ వేంగల్రావ్ నగర్ ప్రాంతాలలో జ్యూస్ సెంటర్ పై అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు నిత్యం తాగే పండ్ల రసాల వెనుక భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.…

తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో… రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజులు…

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.. వచ్చే రెండు రోజులు తెలంగాణతోపాటు.. ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి…

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు

తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.. రాష్ట్రంలో భిన్నమైన…

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షల తుది ఫలితాలతోపాటు ఫైనల్ ర్యాంకులను కూడా గురువారం (ఏప్రిల్ 17) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఈ క్రమంలో కటాఫ్‌…