నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!
తెలంగాణ వార్తలు

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విధ్యార్ధులందరినీ ఇంటికి పంపిస్తారు. ఇక ఆయా పాఠశాలల్లోని టీచర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతారు.. తెలంగాణ…

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష
తెలంగాణ వార్తలు

నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జనవరిలో పరీక్ష

తెలంగాణలో రేవంత్ సర్కార్ మాట ఇచ్చిన మేరకు రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్త మవుతుంది. ఈ మేరకు సోమవారం టెట్ నవంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఈ టెట్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. :…

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?
తెలంగాణ వార్తలు

మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు..అఘోరీమాత.. తాను సనాతనధర్మ రక్షణ కోసం వచ్చానని అఘోరీమాత చెప్పుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షించింది.ఈ అఘోరీ అందరీ అఘోరీలా కాకుండా ఓ ఐఫోన్, ప్రత్యేకంగా ఓ స్పెషల్ కారు కూడా ఉంది. తాజాగా ఆమె గూర్చి ఓ ఆప్డేట్ వచ్చింది.…

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే
తెలంగాణ వార్తలు

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో కులాల లెక్క తేలుస్తామంటోంది అధికార పార్టీ. ఈ సర్వే సకలజనుల సర్వేలా ఉండబోదని బీసీ కమిషన్ చెబుతుంటే.. కోర్టు చెప్పాక ఈ కమిషన్‌ దండగ అంటోంది బీఆర్ఎస్‌ . అసలు కులగణనకు చట్టబద్ధతే లేదంటోంది. ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది. సమగ్ర కులగణనకు 36…

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
తెలంగాణ వార్తలు

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాలు మాత్రం ఆగడంలేదు. డ్రగ్‌ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలతో హైదరాబాద్‌ మహానగరంలో వాలిపోతూనే ఉన్నారు. దాంతో.. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్‌…

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?
తెలంగాణ వార్తలు

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?

సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా…

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
తెలంగాణ వార్తలు

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!

ఎక్కడైనా మనకు పసుపుతో ముగ్గు వేసి..రెండు నిమ్మకాయలు కనిపిస్తే గుండె ఆగినంత పని అవుతుంది. చేతబడి, క్షుద్ర పూజలు అంటే వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. దీపావళికి ఊరికి వెళ్లి వచ్చే సరికి నిమ్మకాయలు దర్శనమిచ్చాయి. మహబూబాబాద్ జిల్లాలోని చిన్న…

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?

రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా చందానగర్ ప్రాంతంలోని ఇరుకైన గల్లీలో ఒక్కసారిగా టపాసాలు పేలుతు పెద్ద శబ్దాలు వినిపించాయి స్థానికులందరూ భయాందోళనకు గురై పరుగులు పెట్టారు హైదరాబాద్ పాతబస్తీలో ఇంట్లో నిలువ ఉంచిన టపాసులతో పాటు సిలిండర్…

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..
తెలంగాణ వార్తలు

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..

సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. చదువుతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడి, డబ్బుల కోసం అమ్మకాలకు దిగాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు. అతనొక…

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే

ధనియాలు వాసనకు, రుచికి పొంతన ఉండదు. వంటగదిలోని పోపుల పెట్టెని చూస్తే, పసుపు, కారంతో పాటు ధనియాలు ఈ మూడు మసాలాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. బిర్యానీ, కూరగాయలు లేదా సూప్ తయారు చేస్తుంటే ఖచ్చితంగా ఈ మూడు మసాలా దినుసులను ఉపయోగిస్తారు. అయితే మనం ఉపయోగించే అన్ని మసాలా…