రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
విజయవాడలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఓ మహిళ రాత్రి సమయంలో కాలువలోకి దూకేసింది. అనంతరం కాలువలోని నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుంది. చెట్టు కొమ్మల సాయంతో ఆమె దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే నరకయాతన అనుభవించింది.. ఓ మహిళ…