ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్.. కానీ.. ఇప్పుడు తల్లి ఫిర్యాదుతో పది గంటల్లోనే ఆచూకీ లభ్యమైంది. ఇంతకీ.. చిన్నారి మిస్సింగ్ వెనకున్న మిస్టరీ ఏంటి?… పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకోండి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి…