కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కారులో మంటలు.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు..!

ఇటీవలే సిరివెళ్లలో జరిగిన కారు దగ్థం కేసు మలుపు తిరిగింది. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని కలప స్మగ్లర్లు పని అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతూరు-భద్రాచలం రహదారిపై కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన అల్లూరి…

వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అదేనా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అదేనా?

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో ఆయనకు భవిష్యత్తులో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి హామీని టీడీపీ నాయకత్వం ఇచ్చినట్టు ప్రచారం ఉంది. తాజాగా వంగవీటి రాధా, ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఉప ఎన్నికల…

ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..

అనుమానంతో ప్రియురాలిని హత్య చేసి పోలీసులకు ప్రియుడు లొంగిపోయాడు. అసలు ఏం జరిగింది? 20 ఏండ్లు రిలేషన్‌లో ఉండి ఎందుకు ఆమెను చంపాడు? ఆమె పేరు రమాదేవి.. సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో…

కళ్లు మూతలు పడుతున్నాయని కారు ఓ పక్కకు ఆపిన భర్త.. కానీ భార్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కళ్లు మూతలు పడుతున్నాయని కారు ఓ పక్కకు ఆపిన భర్త.. కానీ భార్య

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. విహారయాత్ర విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన కుటుంబ…

బాబోయ్ అల్పపీడనం.. ఈ జిల్లాలకు ముప్పు.. రైతులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్ అల్పపీడనం.. ఈ జిల్లాలకు ముప్పు.. రైతులకు కీలక సూచనలు

ఏపీని వానల టెన్షన్ వీడటం లేదు. తాజాగా మరో అల్పపీడనం రైతులను భయపెడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం…. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు…

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..

స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తుంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డులు కొనుగోలు చేసుకునే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డు తయారీకి కావాల్సిన పోటు…

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు

ఏపీకి వరుసగా అల్పపీడన ముప్పులు పొంచి ఉన్నాయి. ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. మరి ఆ వివరాలు ఇలా.. ఏపీ, తమిళనాడుకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24…

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో వానలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులు కోలుకోకముందే బంగాళాఖాతంలో మారోమారు అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆదివారం ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో…

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ప్రధానితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు కిషన్‌ రెడ్డి. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని…

స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహకుల దారుణాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ.. ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగింది?… శ్రీకాకుళం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.…