అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్‌ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి…

నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.…

పీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మన్లను ప్రకటించగా, లేటెస్టుగా మ‌రో 38 మార్కెట్‌ క‌మిటీల‌కు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్‌ కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్‌ విడుదల చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌…

ఆస్పత్రిలో మగబిడ్డ కిడ్నాప్‌.. సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు! టీవీ9కు ప్రత్యేక అభినందన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆస్పత్రిలో మగబిడ్డ కిడ్నాప్‌.. సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు! టీవీ9కు ప్రత్యేక అభినందన

రంపచోడవరం ఆసుపత్రిలో ఐదు రోజుల బిడ్డను ఒక మహిళ నర్సునంటూ అపహరించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితురాలిని గుర్తించి, చింతూరు సమీపంలో పట్టుకున్నారు. టీవీ9 వార్తల సాయంతో బిడ్డను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలి వెనుక ఇతర వ్యక్తులు ఉన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ…

ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం.…

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి…

నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠరెత్తిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు…

విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్‌..! కొత్త విధానం ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్‌..! కొత్త విధానం ఇదే

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్యాలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొదటిసారిగా ఇంటర్‌ విద్యలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టడంతోపాటు సిలబస్‌ను కూడా పూర్తి మార్చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్‌ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్‌ బోర్డు పలు మార్పులు చేసింది.. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ…

ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండబోతోంది. వాతావరణ సూచనలు ఏంటి.? వడగాల్పులు ఏయే జిల్లాల్లో వ్యాపించనున్నాయి. వర్షాలు ఏయే ప్రాంతాల్లో పడతాయి..? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర…

స్వర్ణాంధ్ర విజన్‌‌పై ఏపీ సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్వర్ణాంధ్ర విజన్‌‌పై ఏపీ సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..

వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలకు పదును పెడుతోంది ఏపీ సర్కార్‌. అందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు.. ఈ సమావేంలో కలెక్టర్లకు పలు సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా.. ఏపీలో జరిగిన భూ…