ఏపీకి ఉరుములతో భారీ వర్షాలు.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర…










