ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు…

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట… కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ…

అయ్యో దేవుడా.. శ్రీవారి దర్శననానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో దేవుడా.. శ్రీవారి దర్శననానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు..

ఎన్నో ఆశలు.. ఎన్నో ఆకాంక్షలతో పెళ్లి చేసుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది.. 15 రోజులే అయింది.. దీంతో నవ వధూవరులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి వారికి దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో కలినడకన బయలుదేరారు.. ఇంతలోనే తీవ్ర విషాదం…

‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన ఐరాల మండలం నాగంవాండ్లపల్లెలో యశోద ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వచ్చి.. ‘మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మేం చెప్పినట్లు పూజలు చేయాలి’ అని చెప్పి నమ్మించారు. పూజలో భాగంగా ఇంట్లో ఉన్న…

దొంగను పట్టుకున్న పోలీసులే దొంగలయ్యారు.. ట్విస్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

దొంగను పట్టుకున్న పోలీసులే దొంగలయ్యారు.. ట్విస్ట్ ఇదే..

పోలీసులు దొంగల్ని పట్టుకోవాలికానీ.. దొంగలుగా మారొద్దు. ఇలాంటి కొంతమంది వల్ల ఏకంగా పోలీసు శాఖకే చెడ్డపేరు వస్తోంది. నందిగామలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…దొంగను పట్టుకున్న పోలీసులే దొంగలయ్యారు.. ట్విస్ట్ ఇదే.. సామాన్యుల సొత్తును దొంగలు దోచుకుంటుంటే.. వారి దగ్గర్నుంచి పోలీసులు దోచుకుంటున్నారు.…

తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..!

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది.తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పటి నుంచి ఎందుకో తెలుసా..! తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా…

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..

కన్నింగ్ గాళ్లతో నిండిపోయింది ఈ సొసైటీ.. సాటి మనిషి నమ్మాలంటేనే భయం వేస్తుంది. ఎవడు ఎటు నుంచి వచ్చి మాయ చేస్తాడో తెలీదు. ఈ దొంగోడు చూడండి మాయగా వచ్చి పేద ఇంటి ఆడకూతురి ఫోన్ కొట్టేశాడు.ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. అయ్యో పాపం అని…

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్‌ కన్సెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే… రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులపై సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘వ్రాతపూర్వక అనుమతి’ తప్పనిసరి చేసింది. ఏపీలో కీలక…

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..

శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో దొరుకుతుంది. కాని ఇపుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక శుభలేఖ…

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం…