తుఫాన్ బీభత్సంలో చిక్కుకున్న గర్భిణి.. పురిటినొప్పులతో విలవిల.. అప్పుడు ఏం జరిగిందంటే..
మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ప్రజలు ఇళ్లకే పరమితమయ్యారు. ఈదురు గాలులతో కురుస్తున్న ఎడతేరపిలేని భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు నేలమట్టమయ్యాయి.. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.. రోడ్లు దెబ్బతిన్నాయి.. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు…










