తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర…

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే.. సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక…

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణీ.. అంతలోనే అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ.. ఆ తర్వాత.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో గర్భిణీ.. అంతలోనే అజ్ఞాత వ్యక్తి ఎంట్రీ.. ఆ తర్వాత.!

డ్వాక్రాలో డబ్బు కట్టేందుకు చిత్తూరు ప్రయాణిస్తున్న మహిళ.. రాత్రి సమయంలో ట్రైన్‌లోని లేడిస్ కంపార్ట్‌మెంట్‌ సదరు మహిళ ఒకరే ఉంటే.. అప్పుడే ఒక మృగాడు ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఈ స్టోరీలో చూసేద్దామా మరి.. ఓ లుక్కేయండి చిత్తూరుకు చెందిన నిండు గర్భిణీపై ట్రైన్‌లో…

MRI స్కాన్ చేస్తుండగా మహిళ గిలగిలా కొట్టుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

MRI స్కాన్ చేస్తుండగా మహిళ గిలగిలా కొట్టుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఓ మహిళ MRI స్కాన్ తీసుకునేందుకు స్థానిక డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గరకు వచ్చింది. ఇలా వచ్చిందో లేదో.. కాసేపటికి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి ఆరోగ్యమే మహాభాగ్యంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత…

మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఏ స్థానమంటే

ఒకటి, ఒకటి, ఒకటి.. రెండు, మూడు, నాలుగు. ఇవీ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. ఏపీ మినిస్టర్స్‌కి ఫైళ్ల క్లియరెన్స్‌లో వచ్చిన ర్యాంకులు. ఇంతకు ఫస్ట్‌ ఎవరు..? లాస్ట్‌ ఎవరు..? సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంకులేంటి..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్‌ ఎలా జరుగుతోంది.?…

శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి.. అధికారుల నిర్లక్ష్యానికి గాలిలోకి కార్మికుడి ప్రాణాలు..!

శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి దొర్లింది. విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. దేవస్థానం అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు. శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి…

రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో.. ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ రైతు పొలం దున్నతుండగా పురాతన కరవాలం బయటపడింది. అయితే గతంలో కూడా ఈ గ్రామ శివార్లోని పొలాల్లో చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు బయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ లాగానే ఆ రైతు తన…

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు

తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి.. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు పదివేల…

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్.. అలా చేస్తే కఠిన చర్యలే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్.. అలా చేస్తే కఠిన చర్యలే..

ఏపీలో భవన నిర్మాణ అనుమతుల గైడ్‌లైన్స్‌ వచ్చేశాయ్. నిర్మాణాలకు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు పలు కీలక విషయాలు ప్రస్తావించింది పురపాలకశాఖ. 300 చ.మీ. భూమిలో నిర్మాణాలకు యజమానులే.. ప్లాన్‌ ధృవీకరించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. పలు మార్గదర్శకాలను…

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..!

టీటీడీ వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాఢ వీధులను ప్రత్యేకంగా అలంకరించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. తిరుమలలో వైభవంగా రథసప్తమి…