ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఆధ్యాత్మిక నగరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఆధ్యాత్మిక నగరంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం..

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీష్, గోవా సీఎం ప్రమోద సావంత్ హాజరైన సమ్మేళనం మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సాయంత్రం 4…

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దడపుట్టిస్తున్న జీబీఎస్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..

గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్‌ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌…

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి…

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

 ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..

అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర…

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అలిపిరి నడకదారిలో మళ్లీ చిరుత హల్ చల్.. 7వ మైలు వద్ద మాటువేసి..

ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో తిరుమల యాత్ర చేసే భక్తులకు పలు ఆంక్షలను అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో 2023 జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షిత ల పై చిరుతల దాడి జరిగినప్పటి…

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మన ఒంగోలు గిత్త ధర రూ.41 కోట్లు.. సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను మరింతగా ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో చలి, వేడిని తట్టుకునే గుణం, గణనీయమైన బలం, అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను అందిస్తాయి. మిగతా గిత్తలతో పోలిస్తే ఒంగోలు గిత్తలు ఎక్కువ…

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిందంటే కనిపించే లక్షణాలు ఇవే

తెలుగు స్టేట్స్‌లో బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్‌ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం.. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో…

కలివి కోడి గురించి ఆసక్తికర విషయాలు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలివి కోడి గురించి ఆసక్తికర విషయాలు.

ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దాని కన్నా పెద్దగా ఉంటుంది. కలివి కోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి.మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగు, పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్ల…

అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అద్భుతం.. శేషాచలంలో కలివి కోడి జాడ దొరికిందోచ్..

అత్యంత అరుదైన కలివి కోడి (జార్డన్స్‌ కోర్సర్‌) శేషాచలం అటవీ ప్రాంతంలో జీవిస్తున్నట్లు 'ఐసర్‌' పరిశోధన శాస్త్రవేత్త వీరల్‌ జోషి తెలిపారు. తిరుపతిలోని IISER (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌)లో నిర్వహించిన 'బర్డ్‌ అట్లాస్‌-2' వేడుకల్లో ఆయన మాట్లాడుతూ శేషాచలం ఫారెస్ట్ ఏరియాలో కలివి కోడి…

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…

జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్ ఎపిసోడ్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.…