ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లు పంపిణీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఇల్లు లేని నిరుపేదలకు…










