ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్‌వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా…

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ నుంచి వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించామని, దీని వల్ల అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. ఏపీకి రైల్వేశాఖ…

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CRPF భారీ రిక్రూట్‌మెంట్: 9195 పోస్టులు.. ఎలా అప్లై చేయాలో చూడండి!

నిరుద్యోగులకు మంచి అవకాశం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన…

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు, ఉపాధి పనుల కోసం ఆశగా బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది. అతివేగం రూపంలో వచ్చిన మృత్యువు ఒకరిని బలితీసుకోగా, మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో జరిగిన ఈ భయానక ట్రాక్టర్ ప్రమాదంలో ఏం…

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్‌ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనుంది. షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2…

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ వార్తలు

నేటి బంగారం, వెండి ధరలు.. ఏప్రిల్ 14న తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

నేడు ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ​​​రూ. 1,52,450లు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,740 పలుకుతోంది. ఇకపోతే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై వంటి…

ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ సమయంలో అసలు బయటకు రావొద్దు.. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిక

ఏపీ, తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతోంది. భానుడి తీవ్రతతో పాటు వడగాలులు, ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో ఎండల తీవ్రత…

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా..

గుంటూరు జిల్లాలో వెలసిన ఉండవల్లి గుహలు దేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుహలు చారిత్రక వైభవాన్ని మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతను కూడా ప్రతిబింబిస్తాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం సందర్శకులు తప్పక వెళ్లే ప్రదేశంగా…

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల..? డైరెక్ట్ లింక్ ఇదిగో

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 14) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రంలోపు వెలువడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది…

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం

కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు.సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రష్యాలో వుండే సైబీరియన్…