ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇల్లులేని వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో తీరనున్న సొంతింటి కల!

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రెండున్నర లక్షల ఇళ్లు పంపిణీకి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వేదికగా రెండోవిడత ఇళ్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఇల్లు లేని నిరుపేదలకు…

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధులు డౌన్‌లోడ్‌ చేసుకున్న…

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం

తిరుపతి ఆకాశంలో మేఘాల అమరకితో అద్భుత దృశ్యం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వరస్వామి నగరంలో మహాదేవుడు లింగరూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిచ్చాడు. భక్తులను హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. మరోవైపు, ఓ సీతాకోక చిలుక గోవింద నామ రూపంలో దర్శనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఆకాశంలో మేఘాల కదలికలు జరుగుతూనే ఉంటాయి.…

సుర్రుమంటున్న సూరీడు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సుర్రుమంటున్న సూరీడు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు మొదలయ్యాయి. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో అటు ఏపీ.. ఇటు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు…

నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెలకు రూ.20 వేల స్టైపెండ్‌తో NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు 2026.. విద్యార్ధులకు సూపర్ ఛాన్స్!

NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ పోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.. నేషనల్…

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?

భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు…

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు…

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ…

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు…

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు

మర్రి చెట్టుకు ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత ఉంది. దీని ఆకులను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అసలు దీని ప్రత్యేకతలు ఏంటి..? అనే విషయం తెలుసుకుందాం. చెట్లను అందరూ ప్రేమిస్తారు.…