అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత

10 ఏళ్ల బాలుడికి ఆడుకుంటూ ఉండగా తేలు కుట్టింది. అయితే అమ్మ తిడుతుందని.. నాన్న కొడతాడని బాలుడు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అదే పెను ప్రమాదాన్ని తీసుకువచ్చింది.అమ్మానాన్న తిడతారని తేలు కుట్టిన విషయాన్ని ఇంట్లో చెప్పని బాలుడు.. 24 గంటల తర్వాత బెజవాడలో విషాద ఘటన వెలుగుచూసింది.…

జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్
వార్తలు సినిమా

జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్

చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరవుతోంది. తన తండ్రి చనిపోయాడంటూ తన్మయి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో తండ్రి పాడే మోస్తు కన్నీరుమున్నీరైంది తన్మయి. అలాగే ఉబికి వస్తోన్న దుఃఖాన్ని ఆపుకొంటూ తండ్రికి…

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?
తెలంగాణ వార్తలు

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం…

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు…

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట… కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ…

స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న వృద్ధాప్యం ముప్పు !!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న వృద్ధాప్యం ముప్పు !!

ప్రస్తుత కాలంలో మొబైల్‌, కంప్యూటర్‌, ల్యాపట్యాప్‌ వాడకం తప్పనిసరి అయపోయింది. అయితే వీటిని ఎక్కువగా వినియోగించడం వలన చర్మవ్యాధులు, వృద్ధాప్యం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడేవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ వాడేవారి కళ్ళు మాత్రమే కాదు,…

అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
వార్తలు సినిమా

అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు..అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..? తిరుమల వెంకన్న…

జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి
తెలంగాణ వార్తలు

జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి

సౌదీ అరేబియాలో ఎండ తీవ్ర చాలా అధికంగా ఉంది. తాజాగా ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారతదేశంలోని తెలంగాణా నివాసి అయిన ఓ వ్యక్తీ సౌదీ అరేబియాలోని దక్షిణ ఎడారిలో తప్పిపోయాడు. దీనిని ఖాళీ క్వార్టర్ లేదా అరబిక్‌లో రబ్ అల్-ఖాలీ అని పిలుస్తారు. ఇది భూమిపై…

‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన ఐరాల మండలం నాగంవాండ్లపల్లెలో యశోద ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వచ్చి.. ‘మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మేం చెప్పినట్లు పూజలు చేయాలి’ అని చెప్పి నమ్మించారు. పూజలో భాగంగా ఇంట్లో ఉన్న…

బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు
బిజినెస్ వార్తలు

బంగారం ప్రియులకు ఊరట.. హైదరాబాద్, విజయవాడలో స్పల్పంగా తగ్గిన ధరలు

శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజలు, వ్రతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి శుభకార్యాలకు మగువలు పుత్తడి కొనేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం కొనేస్థితిలో లేవు. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న గోల్డ్‌ రేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.…