కష్టాల్లో కన్నప్ప సినిమా.. మంచు విష్ణు, డైరెక్టర్‌తో పాటు మోహన్ బాబుకు నోటీసులు
వార్తలు సినిమా సినిమా వార్తలు

కష్టాల్లో కన్నప్ప సినిమా.. మంచు విష్ణు, డైరెక్టర్‌తో పాటు మోహన్ బాబుకు నోటీసులు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఒక భారీ పాన్-ఇండియా సినిమా కన్నప్ప. ఈ చిత్రం హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మంచు విష్ణు…

GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త రికార్డు!
తెలంగాణ వార్తలు

GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సరికొత్త రికార్డు!

మే నెలలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో…

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు!

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మంగళవారం (జూన్‌ 17) అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు.. వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే…

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్‌

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కాలేజీతో సహా పలు విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల…

టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!

మనలో చాలా మందికి ప్రతి రోజూ ఉదయం టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ బరువు తగ్గాలనుకునే వారికి ఈ అలవాటు కాస్త అడ్డంకి కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ మాటలో ఎంత నిజం ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. టీ తాగడం వల్లనే బరువు పెరగరు.…

అదిరిపోయేవార్త.. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్ వార్తలు

అదిరిపోయేవార్త.. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

మహిళలు ఎక్కువగా ఇష్టపడేదాంట్లో ఏదైనా ఉన్నదా అంటే అది బంగారమే. మగువల మనసు దోచడంలో బంగారం ముందు స్థానంలో ఉంటుంది. అంతే కాకుండా చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద శుభకార్యాల వరకు ఏ వేడుక జరిగినా మహిళలు ఒంటి నిండా బంగారం ధరించడానికికే ఎక్కువ ఆసక్తిచూపుతుంటారు. అంతే…

చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..

తెలుగు సినీపరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఆయన ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా అడియన్స్ మనసులను హత్తుకునే చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. నిత్యం వైవిధ్యమైన పాత్రలను తెరపైకి తీసుకువస్తుంటారు. టాలీవుడ్…

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!
తెలంగాణ వార్తలు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జూలై 15 నాటికి అన్ని నవోదయా…

డియర్ మినిస్టర్స్‌.! మాట కొంచెం పొదుపు.. మంత్రులపై టీపీసీసీ సీరియస్‌..
తెలంగాణ వార్తలు

డియర్ మినిస్టర్స్‌.! మాట కొంచెం పొదుపు.. మంత్రులపై టీపీసీసీ సీరియస్‌..

డియర్ మినిస్టర్స్‌.. నోట్ దిస్ పాయింట్స్‌.. మీరు మంత్రులైనంత మాత్రాన అన్నీ మాట్లాడేస్తాం.. పక్క వాళ్ల శాఖలో కలగజేసుకుంటామంటే కుదరదు అంటోంది పీసీసీ. కోర్టులో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రులు కామెంట్స్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పీసీసీ చీఫ్‌. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ఎలా…

సీఎం వినియోగించే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. కేంద్ర మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం వినియోగించే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. కేంద్ర మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో సీఎంతో పాటు వీఐపీలు జిల్లాల పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్కిన వెంటనే మరోసారి ఈ హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తింది. గమనించి అప్రమత్తమైన పైలట్‌ వెంటనే…