Recent Posts

సినిమా

సింక్ నీళ్లు తాగి రెండేళ్లు బ్రతికా.. కన్నీటి పర్యంతమైన సుడిగాలి సుధీర్
వార్తలు సినిమా సినిమా వార్తలు

సింక్ నీళ్లు తాగి రెండేళ్లు బ్రతికా.. కన్నీటి పర్యంతమైన సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ తన కష్టాల ప్రస్థానాన్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. తండ్రి ప్రమాదానికి గురైన తర్వాత ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబం కోసం చదువు మానేసి, హైదరాబాద్‌లో ఆహారం, నీరు కూడా లేక ఎన్నో ఇబ్బందులు…

తెలంగాణ

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
తెలంగాణ వార్తలు

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు…

ఆంధ్రప్రదేశ్

జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాలీ జాలీగా గాల్లో ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు!

గుంటూరు కేంద్రంగా మ్యాగ్నమ్ వింగ్స్ అభివృద్ధి చేసిన ఎయిర్ ట్యాక్సీలు వాణిజ్య ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. రహదారి, రైలు రద్దీని తగ్గించి, చౌక ఆకాశ మార్గాన్ని అందించే లక్ష్యంతో అభిరామ్ నేతృత్వంలో ఈ ట్యాక్సీలు…

Read More
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు…

Read More
ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

స్పోర్ట్స్ మీట్ ఆటపాటల్లో పోలీసులు.. అదును చూసి చేతివాటం ప్రదర్శించిన కంత్రీగాళ్లు..!
తెలంగాణ వార్తలు

స్పోర్ట్స్ మీట్ ఆటపాటల్లో పోలీసులు.. అదును చూసి చేతివాటం ప్రదర్శించిన కంత్రీగాళ్లు..!

అలా వస్తారు ఇలా తెంపుకుపోతారు.. చైన్‌ స్నాచర్స్ దెబ్బకు ఒంటరిగా వెళ్లాలంటనే మహిళలు భయపడుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఘటననే ఇందుకు నిదర్శనం. పోలీసులు వివిధ క్రీడల్లో పోటీ పడుతూ రిలాక్స్ అవుతున్నారు. అదును చూసి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ హడలెత్తిస్తున్నారు తెంపుడుగాళ్లు. వరంగల్…

బీఆర్ఎస్ రాజీనామా ఫార్ములా..! కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యమకాలం నాటి అస్త్రం..
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ రాజీనామా ఫార్ములా..! కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉద్యమకాలం నాటి అస్త్రం..

ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు.. ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్‌. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారాక కూడా ఉప ఎన్నికలనే బ్రహ్మాస్రంగా భావిస్తుంది. తాజాగా కేటీఆర్ రాజీనామా అస్త్రాన్ని వెలికితీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని ప్రకటించడం తెలంగాణ…

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!
తెలంగాణ వార్తలు

ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్.. మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మ్యాన్ మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. 2040 నాటికి భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో ఇస్రోకి బాహుబలి లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు…

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న పొరపాటే ఈ ఘోరానికి కారణమైంది. అధికారి అనాలోచిత చర్య ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్…

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
బిజినెస్ వార్తలు

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను జనవరి 17 న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎక్స్‌పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్‌ను ఒకే గొడుగు కింద ఏకం చేయడం లక్ష్యంగా…

థియేటర్లలో దుమ్ములేపుతోన్న వెంకీ మామ.. మూడు రోజ్లులోనే రికార్డ్ కలెక్షన్స్..
వార్తలు సినిమా

థియేటర్లలో దుమ్ములేపుతోన్న వెంకీ మామ.. మూడు రోజ్లులోనే రికార్డ్ కలెక్షన్స్..

ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్, వెంకటేశ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టింది.…

జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
తెలంగాణ వార్తలు

జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏడుగంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా-ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై కూపీ లాగింది. కానీ.. ఈడీ, ఏసీబీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయని, అడిగిన సమాచారమంతా ఇచ్చేశానని చెప్పారు కేటీఆర్. ఇది రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అన్నారు కేటీఆర్. లై డిటెక్టర్…

‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో అతను మరిన్ని సెంచరీలు కొట్టాలని సీఎం ఆకాంక్షించారు. నితీశ్ కుమార్ రెడ్డి వెంట అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి…

పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.. జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. గతంలో ఇద్దరికంటే ఎక్కువ.. ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన…

సంక్రాంతి సమయం.. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సంక్రాంతి సమయం.. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

చలికాలంలో నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను తింటే మేలు జరుగుతుంది. ఇది శరీరంలో వేడిని నిర్వహించి, జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టులో మెరుపును కాపాడుతుంది. వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది.…