Recent Posts

సినిమా

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యా్న్స్ హరీష్ వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక…

తెలంగాణ

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..
తెలంగాణ వార్తలు

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..

అదో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌.. కానీ, ఇక్కడకు వచ్చే రోగులకు మాత్రం అది రోజు రోజుకూ నరకంగా మారుతోంది. దాంతో తరచూ ఏదో ఒక వివాదం, స్కానింగ్‌ సెంటర్‌ ముందు బాధితుల నిరసనలు, ఆందోళనలు…

ఆంధ్రప్రదేశ్

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ వార్తలు

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని…

Read More
ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరి వచ్చే ౩ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం…

Read More
ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పుష్ప-2 టికెట్‌ ధర ఎంతో తెలుసా.? టికెట్‌ ధర రూ.800లుగా ఖరారు..
తెలంగాణ వార్తలు సినిమా

పుష్ప-2 టికెట్‌ ధర ఎంతో తెలుసా.? టికెట్‌ ధర రూ.800లుగా ఖరారు..

డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి 1 షోల‌కు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేట‌ర్‌ల‌లో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మ‌రోవైపు అర్థరాత్రి ఒంటి గంట…

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాలక కీలక అప్ డేట్ ఇచ్చింది. పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాకుండా పబ్లిక్ పరీక్షల టైం టైబుల్ ను కూడా రూపొందించింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే…

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం…

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..

చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది.. శారీరకంగా ఓదార్పునిస్తుంది. ఈ క్రమంలో మీరు, బీపీ లేదా హార్ట్ పేషెంట్ అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. లేకపోతే…

అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్‌!
బిజినెస్ వార్తలు

అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్‌!

నవంబర్ 1 నుంచి అమలు కావాల్సిన ఈ నిబంధనను టెలికాం కంపెనీల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 1 వరకు పొడిగించారు. సరైన సన్నాహాలు లేకుండా దీన్ని అమలు చేస్తే, OTPలకు కూడా అడ్డంకులు ఎదురుకావచ్చని కంపెనీలు.. డిసెంబర్ 1, 2024 నుంచి దేశంలోని టెలికాం సేవల్లో మార్పులు…

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పండగల సీజన్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలయింది. దీంతో మార్కెట్ అంతా వినియోగదారులతో కళకళాడుతోంది. ముఖ్యంగా బంగారు నగల షాప్స్ నిత్యం రద్దీతో సందడిగా మారాయి. పెళ్ళిళ్ళ సందర్భంగా బంగారం , వెండి కొనుగోలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు(డిసెంబర్ 2వ తేదీ) తెలుగు…

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్
వార్తలు సినిమా

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్

డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టకముందే.. పవన్ కొన్ని సినిమాలను లైనప్ చేశారు. వాటిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్…

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత
తెలంగాణ వార్తలు

గుడ్‌న్యూస్‌.. మరో రెండు రోజుల్లో 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత

సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాపాలన విజయోత్సవాల సభలో మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం ఓ ప్రకటనలో తెలిపారు.. సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగ నియామకాలు…

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో
తెలంగాణ వార్తలు

ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్.. నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్! వీడియో

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఓ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పై అడ్డంగా పడిపోవడంతో దానిని తొలగించి.. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను నిమిషాల్లో క్లియర్…

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు

దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంగల్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం మరో 3 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. గత వారం…