Recent Posts

సినిమా

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కొన్ని రోజులుగా ఈ షో గురించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. సూపర్ స్టార్ నాగార్జున…

తెలంగాణ

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..
తెలంగాణ వార్తలు

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..

గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర ఈ యేడు రికార్డును తిరగరాసింది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర జరిగిన వేలం పాట నిర్వహణ మొదటి నుంచి ఎంతో ఉత్సహంగా సాగింది. లడ్డూ…

ఆంధ్రప్రదేశ్

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూలై నెలలో సగటున 80వేల మంది దాకా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఆగస్టు నెలలోనూ అదే రద్దీ కొనసాగింది.…

Read More
మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5…

Read More
గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం మంచిదేనా.. తెలిస్తే షాక్ అవుతారు
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం మంచిదేనా.. తెలిస్తే షాక్ అవుతారు

మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం. మొలకెత్తిన బంగాళాదుంపల్లో ఉండే 'సోలానిన్' అనే ప్రమాదకరమైన టాక్సిన్ జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది తీవ్రమైన వాంతులు, విరోచనాలు, తల తిరగడం, అపస్మారక స్థితి వంటి సమస్యలకు దారితీస్తుంది. సోలానిన్ విషం శరీరంలో పెరిగితే ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు…

మోతెవరి లవ్ స్టోరీ.. గిబిలి గిబిలి సాంగ్‌తో అదరగొట్టిన రాహుల్ సిప్లిగంజ్
వార్తలు సినిమా సినిమా వార్తలు

మోతెవరి లవ్ స్టోరీ.. గిబిలి గిబిలి సాంగ్‌తో అదరగొట్టిన రాహుల్ సిప్లిగంజ్

అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన మరో ఆసక్తికర వెబ్ సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ…

దుర్గం చెరువులో ఉదయాన్నే కనిపించిన అదో మాదిరి ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా..
తెలంగాణ వార్తలు

దుర్గం చెరువులో ఉదయాన్నే కనిపించిన అదో మాదిరి ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా..

దుర్గం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కేంద్రంగా ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల రోజుల వ్యవధిలో దుర్గం చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. మరొకరిని పోలీసులు రక్షించారు. దుర్గం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా…

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ఇకపై వాటి వాడకం నిషేదం?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ఇకపై వాటి వాడకం నిషేదం?

ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌’ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింపుల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగానే ఈనెల 10 నుంచి సచివాలయానికి వాటర్ బాటిళ్ల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. వాటి స్థానంలో రీయూజబుల్‌ స్టీల్‌ బాటిల్స్‌ను ప్రభుత్వమే అందజేయనుంది. ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌’…

భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?
బిజినెస్ వార్తలు

భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

భారత్‌పై 25 శాతం సుంకం విధించాలనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులపై దీన్ని ప్రభావం భారీగా పడనుంది. ప్రస్తుతం ఆపిల్ ముందు ఒకటే మార్గం ఉంది. పన్నులను భరించడం లేదా ఐఫోన్ల ధరలను పెంచడం. డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25…

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..

ప్రస్తుత జనరేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 40 శాతానికిపైగా జనాలు షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు కారణం మారుతున్న లైఫ్‌ స్ట్రైల్‌, మనం తీసుకునే ఆహారం. ముఖ్యంగా ఇండియాలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే ఈ వ్యాధిని లక్షనాలను ముందే గుర్తించి…

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

హీరోహీరోయిన్స్ లేరు.. 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన సినిమా.. బడ్జెట్ 4 కోట్లే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.కేవలం ఐదు రోజుల్లోనే ఇది రూ. 30 కోట్ల భారీ వసూళ్లను…

సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
తెలంగాణ వార్తలు

సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ…

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
తెలంగాణ వార్తలు

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

గణనాధుడికే తిప్పలు తప్పలేదు. మొదటి పూజ గణనాధుడికి చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేటుగాళ్లు ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని ఏం చేశారో తెలిస్తే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి ఇక్కడ లుక్ వేయండి మరి. ఇలా ఉన్నాయి. గణనాథున్నే ఎత్తుకెళ్లారు దొంగలు. లంబదర అంటూ…