శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కార్యనిర్వాహక…