Recent Posts

సినిమా

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యా్న్స్ హరీష్ వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక…

తెలంగాణ

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..
తెలంగాణ వార్తలు

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..

అదో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌.. కానీ, ఇక్కడకు వచ్చే రోగులకు మాత్రం అది రోజు రోజుకూ నరకంగా మారుతోంది. దాంతో తరచూ ఏదో ఒక వివాదం, స్కానింగ్‌ సెంటర్‌ ముందు బాధితుల నిరసనలు, ఆందోళనలు…

ఆంధ్రప్రదేశ్

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ వార్తలు

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని…

Read More
ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరి వచ్చే ౩ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం…

Read More
ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఏపీలో మళ్లీ వానలు.. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మళ్లీ వానలు.. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. గత కొన్నాళ్లుగా ఏపీని వరుసగా తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా.. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.…

అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?

ఈ రోజుల్లో బరువు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అధిక బరువు వివిధ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అన్నం, చపాతీ.. ఇందులో ఏదీ తింటే బరువు తగ్గుతారో చూద్దాం.…

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?
వార్తలు సినిమా

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?

పుష్ప ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని తేల్చిచెప్పారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు నిర్ణయం.. సంక్రాంతి బరిలో ఉన్న బడా బడ్జెట్‌ సినిమాలను టెన్షన్ పెడుతోంది.…

దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
తెలంగాణ వార్తలు

దండిగా చేపల పడతాయని రాత్రే వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా

తెల్లారితే ఆదివారం… మార్కెట్లో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. దీంతో చేపలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అయితే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఆ మత్స్యకారులకు మాత్రం పెద్ద షాక్ తగిలింది. చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. వారి నిరాశ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఏం…

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..

చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఓ యువకుడు. సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు పెద్ద…

అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడన ప్రయాణం అస్తవ్యస్తంగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం బలహీనపడిందని భావించినా.. పశ్చిమ గాలుల ప్రభావంతో కదలికలను అంచనా వేయడం…

భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?

Vitamin-D: మే 2024లో సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనలో దక్షిణ భారత నగరాల జనాభాలో, ముఖ్యంగా యువతలో విటమిన్ డి తీవ్రమైన లోపం ఉందని తేలింది. ఆ లోపాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ…

ఓటీటీలోకి పుష్ప 2.. మేకర్స్ ఏమన్నారంటే..
వార్తలు సినిమా

ఓటీటీలోకి పుష్ప 2.. మేకర్స్ ఏమన్నారంటే..

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్దసత్తా చాటుతుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈసినిమా వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో…

సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!
బిజినెస్ వార్తలు

సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!

జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం నేటి నుంచి జైసల్మేర్‌లో ప్రారంభమైంది. కౌన్సిల్ తన నిర్ణయాన్ని రేపు అంటే డిసెంబర్ 21న వెలువరించనుంది. పాత కార్లు, ఉపయోగించిన ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని పెంచే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా పొగాకు, సిగరెట్‌ల వంటి ఉత్పత్తులపై కూడా…

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం

అయ్యో భగవంతుడా.. ఎందుకు ఇలా..? వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ప్రమాదం జరిగింది. వీరు ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాకు వెళ్లి.. తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమయ్యారు. అంతలోనే మృత్యు శకటం దూసుకొచ్చింది. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొందరు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో మృత్యువుతో…