Recent Posts

సినిమా

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్…

తెలంగాణ

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల…

Read More
ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్…

Read More
క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు

అరకు అంటేనే ఆనందం. ఇక్కడ చలి.. పొగమంచు కూడా ఒక పండగే. ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు కోల్డ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చలి ఉత్సవాలు జరగనున్నాయి. పండుగలో భాగంగా జనవరి 31న వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులతో భారీ కార్నివాల్‌ను…

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పట్టాలెక్కిన అమరావతి పనులు.. ఏపీ రాజధాని ఎప్పటి వరకు పూర్తి అవుతుందంటే?

ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభంకానున్నాయి. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేసి ది బెస్ట్ కాపిటల్ సిటీగా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది . మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.…

గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!

మార్కెట్లో మనకు అనేక రకాల సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. పండ్లలో మంచి మొత్తంలో పోషకాలు, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీ…

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్‌ మార్కెట్‌కు వణుకెందుకు?
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే భారత స్టాక్‌ మార్కెట్‌కు వణుకెందుకు?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.. అమెరికా అధ్యక్షుడు…

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..
వార్తలు సినిమా

సైఫ్ కుటుంబీకుల సంచలన నిర్ణయం! చేదు అనుభవాలను మర్చిపోయేందుకు..

సైఫ్ అలీఖాన్ గత గురువారం (జనవరి 15) దుండిగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. లీలావతి ఆస్పత్రిలో చేరిన అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో మంగళవారం (జనవరి 21) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడీ బాలీవుడ్ నటుడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గత…

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్
తెలంగాణ వార్తలు

మేఘా కంపెనీతో రేవంత్‌ సర్కార్‌ 3 కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 11 వేల జాబ్స్

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీతో దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు కీలక ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. పైగా రాష్ట్ర యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా 11…

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..
తెలంగాణ వార్తలు

1, 5, 10, 20, 50 పైసల నాణేలు ఇస్తే.. రూ.99 లక్షలు ఆఫర్.. కట్ చేస్తే..

టెక్నాలజీ పెరిగి కొద్దీ.. మోసాలు కూడా అంతకు మించి పెరిగిపోతున్నాయ్‌.. ప్రధానంగా.. సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. పాత నాణేల పేరుతో రెండు లక్షలు కొట్టేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరులో కలకలం రేపింది. ఈ పాత నాణేలా మోసం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి……

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి రాజధాని చేపలండోయ్.. దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం

ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఏకంగా కిలోల కొద్ది పెరిగిన ఆ చేపల్ని దక్కించుకునేందుకు స్థానికులు…

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జనసేన వంద శాతం ఫలితాలను నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ప్రస్తుతం జనసేన అధినేన అధినేత పవన్‌ కల్యాన్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. జనసేన పార్టీకి కేంద్ర…

జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం
తెలంగాణ వార్తలు

జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో 2,500 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి టీజీఎస్పీడీసీఎల్‌ 2019లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో మెరిట్‌ అభ్యర్థులకు 5 శాతం, స్థానికులకు 95 శాతం కేటాయించడంపై కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులను…