Recent Posts

సినిమా

బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. మా బాలయ్య బంగారం అంటున్న నెటిజన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో…

తెలంగాణ

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు
తెలంగాణ వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

కేటీఆర్‌‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల…

ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో గ్రీనరీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1600కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి…

Read More
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి…

Read More
ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలంగాణ వార్తలు

శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కార్యనిర్వాహక…

కోకాపేట్‌లో విషాదం.. హాస్టల్ గదికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
తెలంగాణ వార్తలు

కోకాపేట్‌లో విషాదం.. హాస్టల్ గదికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం పాల్పడ్డాడు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్…

ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద

ఆంధ్ర టైమ్‌ ఆగయా. అడిగితే చాలు.. కాదనకుండా ఇచ్చేస్తున్నారు కేంద్రం పెద్దలు. రిక్వెస్ట్‌ వెళ్తే చాలు.. నిధుల వరద పారిస్తున్నారు. వరుస గుడ్‌ న్యూస్‌లతో ఏపీ దిల్‌ ఖుష్‌ చేస్తున్నారు. కేంద్రం బూస్టప్‌తో ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతున్నాయి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి మహర్దశ పడుతోంది. ఏపీ ప్రజల ఆశలు…

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.2,58,56,737 కోట్ల నగదు ఆదాయంగా లభించిందని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న…

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్.. మిస్ చేయకండి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్.. మిస్ చేయకండి..

ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండాలంటే పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనూ ప్రస్తుతం వింటర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో రోగాలు ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. ఇమ్యూనిటీ…

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే..
బిజినెస్ వార్తలు

కళ్లు చెదిరేలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం..కారణం అదే..

భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెరుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆస్తి ధరలు 20% పెరిగాయి. పండుగలు వస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న కొద్దీ, భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతుంది. భారీ-స్థాయి మౌలిక సదుపాయాల…

రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..
వార్తలు సినిమా

రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక…

పాతబస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పర్యటించారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతలు మర్చిపోవడం వల్లే పేద…

ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ వార్తలు

ఆ అవసరం ఏముంది.. ఆ 10 మంది వచ్చి మాపై పెత్తనం చేస్తారా..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాలలో పాత కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్‌ లీడర్‌ను అని జీవన్‌ రెడ్డి అంటుంటే.. గతంలో జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీకి కేరాఫ్‌ అడ్రస్సే తన ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్.. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు VRS పేరుతో కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెయిల్‌లో విలీనం ప్రతిపాదన ఉన్నప్పటికీ, VRS సర్వే జరపడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్పత్తి తగ్గింపు, నియామకాలు లేకపోవడం వంటి…